Home » Delhi Liquor Scam
ఈ నెల 20, సోమవారం వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. కవిత నేడు (గురువారం) విచారణకు హాజరుకావాల్సి ఉన్న సంగతి తెలిసిందే. అయితే, విచారణకు తాను హాజరు కాలేనని కవిత ఈడీ అధికారులకు లేఖ రాసింది. ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగిందర్�
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఇవాళ ఈడీ విచాణకు హాజరుకాలేనని ఎమ్మెల్సీ కవిత చెప్పారు. తాను అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో విచారణకు రాలేనని అన్నారు. ఈ నెల 24న తాను విచారణకు హాజరవుతానని తెలిపారు. ఇందుకు సంబంధించిన లేఖను ఆమె తన లీగల్ టీమ్ ద్వా�
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక నిందితుడిగా ఉన్న అరుణ్ పిళ్లై కస్టడీని ఈ నెల 16 వరకు పొడిగిస్తూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు సోమవారం ఆదేశాలిచ్చింది. అరుణ్ పిళ్లై కస్టడీ పొడిగింపు, అతడు గతంలో ఇచ్చిన వాంగ్మూలం ఉపసంహరణపై కోర్టులో విచారణ జరిగింద�
కేంద్ర హోమ్ మంత్రి అమిత్ కు ‘వాషింగ్ పౌడర్ నిర్మా’తో స్వాగతం పలికిన పోస్టర్లు సోషల్ మీడియాలో వైలర్ అవుతున్నాయి. బీజేపీ అగ్రనేత, కేంద్ర మంత్రి హోమ్ మంత్రిపై సెటైర్లు వేస్తూ కొంతమంది హైదరాబాద్ లో లు ‘వాషింగ్ పౌడర్ నిర్మా’తో స్వాగతం పలికిన�
సీఆర్ ను తెలంగాణకు పరిమితం చేయాలని కేంద్రం చూస్తోంది. అందులో భాగంగానే బీఆర్ఎస్ నేతలపై తప్పుడు కేసులు. బీజేపీకి ఎదురు తిరిగితే తప్పుడు కేసుల్లో ఇరికిస్తారు. బీజేపీలో చేరితే కుంభకోణాలు మొత్తం పోతాయి.(BJP Vs BRS)
కేసీఆర్, కవిత ఒత్తిడి చెయ్యటం వల్లే అరుణ్ రామచంద్ర పిళ్ళై ఈడీకి ఇచ్చిన స్టేట్ మెంట్ ను వెనక్కి తీసుకునేందుకు కోర్టుకు వెళ్ళారని అరవింద్ అన్నారు. ఇది లిక్కర్ కేసులో మరింత కీలకం కానుందన్నారు. సీఎం కేసీఆర్ రాజీనామా చేసి ఎన్నికలకు పోవాలని ఎంపీ
కవితపై బండి సంజయ్ వ్యాఖ్యలను తాను సమర్థించను అని ఎంపీ అరవింద్ తేల్చి చెప్పారు. బండి సంజయ్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటే మంచిదన్నారు. సామెతలను ఉపయోగించే సమయంలో జాగ్రతగా ఉండాలని హితవు పలికారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదా పవర్ సెంటర్ కాద�
ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కి క్లారిటీ ఇచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత. లిక్కర్ స్కామ్ గురించి తనకేమీ తెలియదన్నారు. అసలు లిక్కర్ స్కామ్ తో తనకు సంబంధమే లేదన్నారు.(MLC Kavitha)
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితను మరోసారి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారించనుందని తెలుస్తోంది. మార్చి 16న మళ్లీ విచారణకు రావాలని ఈడీ అధికారులు కవితతో చెప్పినట్టు సమాచారం. ద�
లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్న చాలామందిని అరెస్ట్ చేసి జైల్లో వేశారు..కానీ బీఆఎస్ ఎమ్మెల్సీ కవితను మాత్రం జైల్లో వేయటానికి ఈఢీ ఇంత సమయం తీసుకుంటుందేంటీ? కవితను పేరంటానికి పిలిచినట్లుగా డ్రామాలాడుతున్నారు అంటూ తెలంగాణ పీసీసీ రేవంత్ రెడ్డి స�