Home » Delhi Liquor Scam
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణలో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. విచారణలో భాగంగా కవిత ఫోన్ ను ఈడీ అధికారులు అడిగారు. అయితే, తన ఫోన్ ఇంటి దగ్గర పెట్టి వచ్చానని కవిత చెప్పారు. తర్వాత సిబ్బందిని పంపించ�
ల్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు విచారణ చేస్తున్నారు. కవితను ఈడీ అధికారులు విచారణ చేస్తున్న అంశంపై సీఎం కేసీఆర్ ఆరా తీశారు. ఈడీ విచారణ అంశాలను సీఎం కేసీఆర్ ఆరా తీశారు. కేసీఆర్ కు ఈ అంశాలకు సంబంధించి వివరించటానికి మంత్రి జగదీశ్
మోదీ జిందాబాద్ అంటే కవితను వెంటనే వదిలేస్తారు లేదంటే.. జైల్లో వేస్తారని సీపీఐ నారాయణ వ్యాఖ్యానించారు.
తండ్రీ కేసీఆర్ లక్కీ నంబర్ ‘6’ తోనే ఈడీ విచారణకు వెళ్లారు ఎమ్మెల్సీ కవిత. మరి తండ్రి లక్కీ నంబర్ కవితను ఈ కేసునుంచి బయటపడేస్తుందా?
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) రేపు(శనివారం-మార్చి 11) విచారించనుంది. సరిగ్గా ఇదే సమయంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ ఢిల్లీకి బయలుదేరారు. కవిత ఈడీ విచారణ తరుణంలో కేటీఆర్ ఢిల్లీ పర్యటన రాజకీయవర్
ఢిల్లీ లిక్కర్ స్కాం మనీలాండరింగ్ కేసులో ఏ1 నిందితుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను ఏడు రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగిస్తూ ప్రత్యేక కోర్టు నిర్ణయం తీసుకుంది. అనంతరం సిసోడియాను అధికారులు ఈడీ ఆఫీసుకు తరలించారు. మనీశ్ సిసోడియాను 10 రోజు�
విజయ్ నాయర్ను తెలంగాణ ఎమ్మెల్సీ కె.కవిత కలిశారని ఈడీ తరఫు న్యాయవాదులు తెలిపారు. సౌత్ గ్రూపులో ఉన్నవారికి 9 జోన్లు దక్కాయని, ఒక సిండికేట్ ఏర్పడిందని చెప్పారు. ఢిల్లీ సీఎం, డిప్యూటీ సీఎం తరఫున విజయ్ నాయర్ వ్యవహారం నడిపారని అన్నారు. ఈ వ్యవహారాన
తాను కవిత బినామీ అని పిళ్లై గతంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి వాంగ్మూలం ఇచ్చాడు. ఈ వాంగ్మూలాన్ని ఇప్పుడు ఉపసంహరించుకుంటున్నట్లు పిళ్లై కోర్టుకు తెలిపాడు. ఈ అంశంలో పిళ్లై దాఖలు చేసిన పిటిషన్పై ఈడీకి కోర్టు నోటీసులు జారీ చేసింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను ఈడీ అరెస్ట్ చేసింది. ఇప్పటికే మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సీబీఐ కోర్టులో ఆయన బెయిల్ పిటిషన్ రేపు విచారణకు రానుంది. ఈ సమయంలో ఆయనన�
లిక్కర్ స్కామ్ లో నిందితుడిగా ఉన్న మనీశ్ సిసోడియా ట్విట్టర్ ఖాతాను బ్లాక్ చేయాలని ఎలన్ మస్క్ కు బీజేపీ విజ్ఞప్తి చేసింది. లిక్కర్ స్కామ్ లో సిసోడియా ఒక క్రిమినల్ అంటూ పేర్కొంది.