తాజా ఎన్నికల్లో దాన్ని అధిగమించి ఢిల్లీ మున్సిపాలిటీపై చీపురు గుర్తు జెండాను ఎగురవేసింది. ఇక ఢిల్లీలో బీజేపీని సంపూర్ణంగా నిలువరించడానికి లోక్సభ ఎన్నికలు మాత్రమే ఉన్నాయి. ఢిల్లీలోని 7 లోక్సభ స్థానాల్లో ఏడింటినీ బీజేపీనే గెలుస్తూ వస్తో
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం 250 వార్డులు ఉన్నాయి. వీటిల్లో డిసెంబర్ 4న ఎన్నికలు జరగగా నేడు ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. మరికొద్ది గంటల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తవుతుంది.