Home » Delhi metro train
మెట్రోలో కొందరి ఆగడాలు మితి మీరి పోతున్నాయి. ఢిల్లీ మెట్రోలో ఓ జంట బరి తెగించారు. ప్రయాణికులకు ఇబ్బంది కలిగించిన వారి ప్రవర్తనపై నెటిజన్లు మండిపడుతున్నారు.
రక్షాబంధన్ సందర్భంగా ఢిల్లీలో అదనంగా 106 మెట్రో రైలు సర్వీసులు నడపనున్నారు. ఢిల్లీలో రాఖీ పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా 106 మెట్రోరైలు సర్వీసులను నడపనున్నారు.
అజయ్ అర్జున్ శర్మ అనే 25 ఏళ్ల యువకుడు టికెట్ తీసుకుని కైలాష్ కాలనీ మెట్రో రైలు స్టేషన్ లోకి ప్రవేశించాడు. ప్లాట్ ఫామ్ పై రైలు కోసం వేచి ఉన్నాడు.
Viral Video: ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. చుట్టూ మనుషులు ఉన్నారన్న సంగతి కూడా మర్చిపోయింది ఆ జంట.
మెట్రో రైల్లో ప్రయాణిస్తున్న 40ఏళ్ల మహిళకు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఢిల్లీ మెట్రో రైలు క్యారేజీ డోర్ లో మహిళ శారీ ఇరుక్కుపోవడంతో ప్లాట్ ఫాంపై కొంతదూరం రైలు ఆమెను ఈడ్చుకెళ్లింది.