Home » Delhi Minister
సుకేశ్ చేసిన ఈ ఆరోపణలను ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కొట్టి పారేశారు. గుజరాత్లో బీజేపీ దయనీయ పరిస్థితిలో ఉందని, ఆ కారణంగానే ఒక ఆర్థిక నేరాల మోసగాడిపై బీజేపీ ఆధారపడుతోందని, ఇది మోర్బీ విషాద ఘటనను పక్కదారి పట్టించేందుకు బీ
బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ పాల్గొన్న ఒక కార్యక్రమంలో ఈ ప్రమాణాలు చేశారు. ఆ సమయంలో ఆయన ఆ కార్యక్రమంలో ఉన్నారు. అంతే, హిందుత్వ భావజాల వ్యక్తులు కొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళన నిర్వహించారు. హిందూ ధర్మా�