Home » delhi murder
ఢిల్లీలో 16 ఏళ్ల బాలిక హత్యోదంతం సంచలనం కలిగించింది. నిందితుడు సాహిల్ పోలీసుల విచారణలో షాక్కి గురి చేసే అంశాలను బయటపెట్టాడు. పైగా అతనిలో ఎటువంటి పశ్చాత్తాపం కనపడలేదని పోలీసులు చెబుతున్నారు.
Delhi Girl : బాలిక దారుణ హత్య ఘటనను జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా ఖండించింది. హత్య ఘటన అంశాన్ని పరిశీలించేందుకు ముగ్గురు సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేసింది.
కొద్ది రోజుల క్రితం రాహుల్ దగ్గర సోనూ కొంత డబ్బు అప్పు తీసుకున్నాడు. తర్వాత రాహుల్ తన డబ్బు తిరిగివ్వమని సోనూను అడిగాడు. అయితే, ఈ డబ్బుకు సంబంధించి రాహుల్, సోనూ మధ్య 30 రూపాయల విషయంలో వివాదం మొదలైంది. ఈ విషయంలో రెండు రోజుల క్రితం ఇద్దరి మధ్య గొడ�
శ్రద్ధ హత్య ఘటన మరువక ముందే ఢిల్లీలో అలాంటి మరో ఘటన వెలుగుచూసింది. ఢిల్లీలో ఒక మహిళ తన భర్తను చంపి, శరీరాన్ని పది ముక్కలుగా నరికింది. శరీర భాగాల్ని ఫ్రిజ్లో దాచి ఉంచింది. దీనికి ఆమె కొడుకు కూడా సహకరించాడు.
నిందితుడు ఆప్తాబ్ను విచారిస్తున్న పోలీసులు కీలక విషయాలను రాబడుతున్నారు. ఇప్పటికే శ్రద్ధ శరీరభాగాల్లో కొన్నింటిని గుర్తించిన పోలీసులు.. ఆమె ఫోన్ చాటింగ్ వివరాలను సేకరిస్తున్నారు. తాజాగా ఆమె చివరి ఇన్స్టాగ్రామ్ చాటింగ్ వెలుగులోకి వచ్చి�
న్యాయస్థానం నిందితుడు ఆఫ్తాబ్ ను విచారించింది. ఈ క్రమంలో శ్రద్ధాను హత్య చేసింది నేనే అని నిందితుడు అంగీకరించాడు. అయితే, శ్రద్ధాను నేను కావాలని చంపలేదని, క్షణికావేశంలో అలా జరిగిపోయిందని అన్నాడు.
మే18న రాత్రి 9 గంటల సమయంలో శ్రద్ధా హత్య జరిగింది. ఆ సమయంలో ఆఫ్తాబ్ ఎక్కువగా గంజాయిని తీసుకున్నట్లు విచారణలో వెల్లడయింది. తాను గంజాయికి బానిసనని, శ్రద్ధాను హత్యచేసిన సమయంలో ఎక్కువగా గంజాయిని సేవించి ఉన్నానని విచారణలో ఆఫ్తాబ్ వెల్లడించారు.
కోపం వచ్చినప్పుడల్లా శ్రద్ధ తలతో మాటలు..సైకో అఫ్తాబ్
వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తలో నిలిచే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దేశరాజధానిలో జరిగిన ఉదంతంపై తనదైన శైలిలో స్పందించాడు. ఇటీవల ఢిల్లీలో ప్రియుడు చేతిలో దారుణ హత్యకు గురైన యువతీ మర్డర్ కేసు సంచలనంగా మారింది. అఫ్తాబ్, శ్రద్ధ ఇద్దరు ఢిల్ల�
శ్రద్ధా వాకర్ హత్య కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. శ్రద్ధను హత్య చేసిన తర్వాత నెల రోజులలోపే అఫ్తాద్ మరో అమ్మాయితో డేటింగ్ చేశాడు. ఆమెను ఇంటికి కూడా రప్పించుకున్నాడు.