Home » Delhi Supreme Court
మణిపూర్ వైరల్ వీడియో కేసులో బాధిత మహిళలు తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తమను నగ్నంగా ఊరేగించి లైంగికంగా వేధించిన ఘటనలో బాధిత మహిళలు తాజాగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు....
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు చెందిన శివసేన వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి శివసేన రెబల్ నేత ఏక్నాథ్ షిండే వర్గాన్ని ఆహ్వానిస్తూ మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ తీ
అక్రమ భవనాల కూల్చివేతలు చట్ట ప్రకారమే చేపట్టాలని, అంతేగానీ, ప్రతీకార చర్యగా కాదని సుప్రీంకోర్టు చెప్పింది. అయితే, కూల్చివేతలపై స్టే ఇవ్వలేమని సుప్రీంకోర్టు తెలిపింది. మహమ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ (బీజేపీ నుంచి స�
ఫైవ్ స్టార్ హోటల్స్ లో కూర్చొని కొందరు వ్యక్తులు రైతులపై విమర్శలు చేస్తున్నారని, వారి వల్లే కాలుష్యం పెరుగుతోందని ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు.