Home » Delhi
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి అడుగుపెట్టారు. శనివారం ఒక్కరోజే నాలుగు ర్యాలీల్లో ఆయన పాల్గొన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ స్టార్ క్యాంపెయినర్ గా ఉన్న యోగి ఆదిత్యనాథ్…దేశరాజధానిలో సీఏఏ వ్యతిరేక నిరసన
నిర్భయ కేసులో దోషులకు ఉరిశిక్ష అమలులో జరుగుతున్న జాప్యంపై కేంద్రం ప్రభుత్వం స్పందించింది. దోషులకు ఉరిశిక్ష నిలుపుదల చేస్తూ పటియాల కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కేంద్రం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది. దోషులు చట్టంలోని లొసుగులను
కరోనా వైరస్ నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ ద్వారా మందులు సరఫరాకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
చైనాలోని వుహాన్ నుంచి రెండో విమానం ఢిల్లీ చేరుకుంది. 323 మంది భారతీయులను అధికారులు చైనా నుంచి స్వదేశానికి తీసుకొచ్చారు.
ఢిల్లీలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా షహీన్ బాగ్ వద్ద నిర్వహిస్తున్న ఆందోళన వద్ద ఒక యువకుడు కాల్పులు జరిపాడు. CAA కి మద్దతుగా గుజ్జార్ అనే వ్యక్తి రెండు సార్లు గాల్లోకి కాల్పులు జరిపాడు.
నిర్భయ దోషి వినయ్ శర్మ క్షమాభిక్ష పిటీషన్ ను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరస్కరించారు. ఉరి శిక్షను తప్పించుకునేందుకు నిర్భయ దోషులు పలు డ్రామాలకు తెరతీస్తున్నారు. నిర్భయను అత్యంత పాశవికంగా హింసించి ఆమె మృతికి కారణమైన నిందితులు తమ ప్రా�
భారతీయులను ప్రభుత్వం వెనక్కి తీసుకువస్తోంది. మొదటి విడతగా 324 మందిని ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తరలించింది. 2020, జనవరి 31వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి చైనా వెళ్లిన ఎయిరిండియా బోయింగ్ ఫ్లైట్ ‘అజంతా’… రాత్రి 10 గంటల తర్వాత అక్కడి �
ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న సమయంలో బీజేపీపై విమర్శల దాడి పెంచారు ఆప్ అధినేత కేజ్రీవాల్. తాము విద్యార్థులకు కంప్యూటర్లు,పెన్నులు ఇస్తుంటే బీజేపీ మాత్రం విద్యార్ధుల చేతికి గన్స్,ద్వేషం ఇస్తుందని కేజ్రీవాల్ విమర్శించా�
నిర్భయ దోషులకు ఉరిశిక్ష మరోసారి వాయిదా పడింది. ముందుగా చెప్పిన ఫిబ్రవరి-1,2020న దోషులను ఉరితీయడం లేదు. నిర్భయ దోషుల ఉరిపై ఇవాళ ఢిల్లీ కోర్టు స్టే విధించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు నిర్భయ దోషులకు ఉరితీయరాదని ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ పటియ�
దేశరాజధాని ఢిల్లీలో ఆయుధాలు పొందడం అన్నింటికన్నా చాలా సులైన పని అని ఎకనామిక్ సర్వే చెబుతోంది. 2019-20ఎకనామిక్ సర్వే వివరాల్లో కొన్ని ఆశక్తికరమైన విషయాలు ఉన్నాయి. ఢిల్లీలో కొత్త లెసెస్స్ ఆయుధాలు పొందడం,పెద్ద బాణసంచా లైసెన్స్ పొందడం కోసం అవసరమై