Home » Delhi
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఓ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడికి ప్రచారంలో మరో రకమైన సపోర్ట్ వస్తుందట. అయితే ఆయనకు వస్తున్న ఆ మరో రకమైన మద్దతు ఓట్లను తెచ్చిపెడుతుందో లేదో తెలియదు. ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టి ప్రచారంలో పాల్గొంటే చాలు
నిర్భయ దోషి అక్షయ్ ఠాకూర్ క్షమాభిక్ష పిటిషన్ ను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరస్కరించారు. ఇప్పటికే ముఖేశ్, వినయ్ శర్మ పిటిషన్లను రాష్ట్రపతి తిరస్కరించారు.
22 మంది వైసీపీ ఎంపీలు... ముగ్గురు టీడీపీ ఎంపీలపై ప్రతాపం చూపిస్తున్నారని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు. 22 మంది ఎంపీలు ఉన్న వైసీపీ.. రాష్ట్రానికి ఏమి తీసుకువచ్చిందని ప్రశ్నించారు.
లోక్ సభలో బీజేపీ ఎంపీ అరవింద్ ప్రశ్నల పట్ల టీఆర్ఎస్ ఎంపీల అభ్యంతరం తెలిపారు. తెలంగాణలో సంక్షేమ పథకాలను అడ్డుకునేలా అరవింద్ ప్రశ్నలు వేస్తున్నారని టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్ రావు అన్నారు. కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాల్లో అవినీతి జరిగ�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అంశాన్ని బుధవారం టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ లోక్ సభలో లేవనెత్తారు. అభివృద్ధి వికేంద్రీకరణ అంటూ వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులను తెరపైకి తెచ్చిందని తెలిపారు.
నిర్భయ దోషుల దొంగాటకు ఢిల్లీ హైకోర్టు చెక్ పెట్టింది. దోషులకు వారం రోజులే గడువు ఇచ్చింది. నలుగురు దోషులనూ ఒకేసారి ఉరి తీయాలని కోర్టు తెలిపింది.
ఫిబ్రవరి 8న జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(AAP)కి భారతీయ జనతా పార్టీ పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది. 2019ఎన్నికల్లో బీజేపీ దేశ రాజధానిలోని ఏడు లోక్ సభ స్థానాలను సొంతం చేసుకుంది. ఓటింగ్ వాటాలో బీజేపీ 57శాతం దక్కించుకోగా, ఆప్ మాత్ర�
ఢిల్లీలోని షాహీన్ బాగ్ లో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా శాంతియుత నిరసన చేస్తున్నవారి వద్ద గత వారం కపిల్ గుజ్జర్(25)అనే యువకుడు పోలీసులు ఉన్న ప్లేస్ కు కొంచెం దగ్గరగా నిలబడి జైశ్రీరామ్ అని బిగ్గరగా అరుస్తూ మూడుసార్లు గాల్లోకి కాల్పులు జ
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న సమయంలో కాంగ్రెస్ తమ టాప్ గన్స్ అయిన మజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్,రాహుల్ గాంధీ,ప్రియాంకగాంధీ వాద్రాలను ప్రచార బరిలోకి దించింది. మంగళవారం ఢిల్లీలోని సంగమ్ విహార్,జంగ్పురలో రెండు ర్యాలీలో పా�
ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ స్పైస్జెట్ ప్రయాణికులకు బంపర్ అఫర్ ప్రకటించింది. ఫిబ్రవరి 8న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఉచితంగా టికెట్లు పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. ఎన్నికల్లో ఓటు వేయడానికి వెళ్లే వారికి ఉచితంగా విమాన