Home » Delhi
ఢిల్లీలో దారుణం జరిగింది.షాలీమర్ బాగ్ ఏరియాలో ఓ వ్యాపారవేత్త తన ఇద్దరు పిల్లలను చంపి మొట్రో రైలు ముందు పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కొంతకాలంగా డిఫ్రెషన్ తో ఆ వ్యాపారవేత్త భాధపడుతున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఆరు నెలల క్రితం �
హీరోయిన్ తాప్సీకి సోషల్ మీడియాలో ఓ నెటిజన్ తీవ్ర ఆగ్రహం తెప్పించాడు. తాప్సీ ఇక ఊరుకుంటుందా. నేనేం చేయాలో నువ్వు చెప్పావా అంటూ ఆ నెటిజన్ పై తాప్సీ పన్ను చిందులు తొక్కింది. తనను ప్రశ్నించిన వ్యక్తికి మాడు పగిలిపోయేలా సమాధానం చెప్పింది. ఇంతకు �
అందరూ ఎదురు చూస్తున్న ఢిల్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిపోయింది. 70 నియోజకవర్గాలకు ఫిబ్రవరి 08వ తేదీ శుక్రవారం ఎన్నికల పోలింగ్ నిర్వహించారు అధికారులు. మరోసారి అధికారంలోకి ఆప్ వస్తుందా ? బీజేపీ ప్రభావితం చూపిస్తుందా ? అనే ఉత్కంఠ నెలకొంది. సాయంత్రం 5
ఢిల్లీ ఎన్నికలు ముగిశాయి. ఓటర్లు తీర్పునిచ్చేశారు. ఓట్లు ఈవీఎంల్లో నిక్షిప్తమయ్యాయి. అయితే..ప్రజలు ఎలాంటి తీర్పునిచ్చారనే దానిపై నేతల్లో ఉత్కంఠ నెలకొంది. తమకు అనుకూలంగా వస్తుందని కొంతమంది, కాదు..కాదు..తమకే ఓటు వేశారంటున్నారు ఇతర పార్టీలు. 2019
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సరళి మందకొడిగా సాగుతోంది. సాయంత్రం నాలుగు గంటల వరకు 45 శాతం పోలింగ్ నమోదైంది.
ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల్లో అందరికంటే అత్యంత కురు వృద్ధురాలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. చేతికర్ర సాయం ఉంటే తప్ప అతి కష్టం మీద నాలుగు అడుగులు వేయలేని కలితారా మండల్ అనే ఈ 110 సంవత్సరాల బామ్మ రాజ్యంగం ఇచ్చిన ఓటు హక్కును వినియోగించుకున్
దేశ వ్యాప్తంగా ఆసక్తికరంగా మారిన దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల#delhielection పోలింగ్ ప్రారంభమైంది. శనివారం(ఫిబ్రవరి 08,2020) ఉదయం 8 గంటలకు పోలింగ్ షురూ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మూడు రోజులు భారత్లో పర్యటించనున్నారు. ఫిబ్రవరి 23 నుంచి అహ్మదాబాద్లో జరుగబోయే ఇండియన్ వెర్షన్ ప్రధాని నరేంద్ర మోడీ ‘హౌడీ మోడీ’ షోలో ట్రంప్ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా అహ్మదాబాద్, ఢిల్లీ, అగ్రా ప్రాంతాల�
ఇవాళ(ఫిబ్రవరి-8,2019)ఢిల్లీ ప్రజలు కొత్త ప్రభుత్వం కోసం ఓట్లు వేయనున్నారు. అరవింద్ కేజ్రీవాల్ కు మరోసారి ప్రభుత్వ పగ్గాలు అప్పజెబుతారా లేదా బీజేపీకి అవకాశమిస్తారా ఇద్దరికీ కాకుండా కాంగ్రెస్ కు పాలన పగ్గాలు అప్పజెబుతారా అన్నది ఫిబ్రవరి-11న చూడ�
ఆర్థిక అవకతవకలు, మోసాల ఆరోపణలు ఎదుర్కొంటున్న డెబ్బై రెండు మంది భారతీయులు ప్రస్తుతం విదేశాలలో ఉన్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. వారిని తిరిగి స్వదేశానికి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని లోక్ సభకు సమాచారం ఇచ్చింది.