Home » Delhi
భారత్ పై పాకిస్తాన్ కు ఎంత ప్రేమ ఉందో పిల్లవాడిని అడిగినా ఠక్కున చెప్పేస్తారు. అలాంటి పాకిస్తాన్ నాయకులు భారత్ పై ఏ విధమైన వ్యాఖ్యలు చేస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. భారత్ లో అధికార పార్టీని విమర్శించే నాయకులకు తమ మద్దతు తెలుపుతుంటార�
దేశ రాజధాని ఢిల్లీలోని జామియా మిల్లియా యూనివర్సిటీలో విద్యార్ధులపై కాల్పులు జరిపిన వ్యక్తికి డబ్బులు ఎవరి ఇచ్చారు? అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. సీఏఏను వ్యతిరేకిస్తున్న శుక్రవారం (జనవరి 30,2020)న జామియా వర్శిటీలో విద్యార్దులు
నిర్భయ దోషుల ఉరిపై సందిగ్ధత కొనసాగుతోంది. రేపు నలుగురు హంతకులకు శిక్ష అమలు చేస్తారా, లేదా అనే అనుమానాల మధ్యే తిహార్ జైలు అధికారులు ఉరికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలోని జామియా యూనివర్శిటీలో తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. వర్శిటీ విద్యార్ధులు పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా ఆందోళన నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలో ఆందోళన చేస్తున్నవారిపై ఓ వ్యక్తి హఠాత్తుగా తుపాకీతో కాల్ప�
ఢిల్లీలోని ఏపీ భవన్ ముందున్న ఐ లవ్ అమరావతి బోర్డును అధికారులు తొలగించారు. తాజాగా ఐ లవ్ ఏపీ అని బోర్డును ఏర్పాటు చేశారు.
నిర్భయ కేసులో దోషుల దొంగ నాటకాలు కంటిన్యూ అవుతున్నాయి. ఉరిశిక్ష అమలును ఆలస్యం చేసేందుకు నలుగురు హంతకులు విడతల వారీగా డ్రామాలు ఆడుతున్నారు.
భారత బ్యాడ్మింటన్ స్టార్, ఒలంపిక్ పతక విజేత Saina Nehwal బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ సమక్షంలో సైనా తన సోదరి
కేంద్ర కేబినెట్ సమావేశం జరుగుతోంది. రాష్ట్రపతి ప్రసంగం, కీలక బిల్లులు, కోనా వైరస్, వివిధ దేశాలతో ఒప్పందాలు సహా కీలక అంశాలపై చర్చిస్తున్నారు.
కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్కు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో అనురాగ్ చేసిన వ్యాఖ్యలపై తమకు వివరణ ఇవ్వాలని అనురాగ్ను ఈసీ ఆదేశించింది.
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. Pakistan పై నిప్పులు చెరిగారు. పాకిస్తాన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. యుద్ధం అంటూ జరిగితే... పాకిస్తాన్ ను ఓడించటానికి 10 రోజులు చాలని ప్రధాని