Home » Delhi
బీహార్ రాజకీయాల్లో కొన్ని రోజులుగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఓ వైపు ఆ పార్టీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ సీఏఏ,ఎన్ఆర్సీ విషయంలో కాంగ్రెస్ ను పొగుడుతూ భాగస్వామ్య పక్షమైన బీజేపీని విమర్శిస్తూ వస్తున్నారు. అయితే రాబోయే బీహార్ అసె�
వచ్చే నెలలో జరగనున్నఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఎలాగైనా చెక్ పెట్టి ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ భావిస్తోంది. ఇందులో భాగంగా చేయవలసిన అన్ని ప్రయత్నాలను చేస్తోంది. ఆప్ ను దేశరాజధానిలో కనిపించకుండా చేయాలని భావిస్తోన
ఢిల్లీ నగరాన్నిదట్టమైన పొగ మంచు కప్పేసింది. బుధవారం తెల్లవారు ఝూమున 7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఢిల్లీ విమానాశ్రయంలో కమ్ముకున్న దట్టమైన పొగమంచు కారణంగా 200 మీటర్ల దూరంలో ఉన్న వాహనాలు కూడా కనపపడలేదు. పొగ మంచు కారణంగా రన్ వే కని
స్పీకర్ అధికారాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. స్పీకర్ కు ఉన్న నిర్ణయాధికారాలపై పార్లమెంట్ పునరాలోచించాలని సూచించింది.
ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ(జనవరి-21,2020)న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానానికి నామినేషన్ ఫైల్ చేసేందుకు రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయంలో 6 గంటలు వేచి ఉడాల్సి వచ్చింది. జామ్నగర్లోని రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయంల
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్.. ఛాంపియన్స్ ఆఫ్ ఛేంజ్ అవార్డ్ను అందుకున్నారు. ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో.. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ .. అరవింద్కు అవార్డ్ ప్రదానం చేశారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ సహా సామ�
ఆప్ అధినేత,ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ తన నామినేషన్ దాఖలు చేయలేకపోయారు. సోమవారం నామినేషన్ దాఖలు చేయాలని ముందు నిర్ణయించిన కేజ్రీవాల్ 3గంటలలోపు ఎలక్షన్ కమిషనర్ కార్యాలయానికి చేరుకోవాల్సి ఉంది. అయితే రోడ్ షో కారణంగా ఆయన సకాలంలో ఎలక్�
ఢిల్లీలో విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని,మహిళల కోసం బస్సుల్లో మొహల్లా మార్షల్స్ ను నియమిస్తామని సీఎం అరవింద్ కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. మరికొన్ని రోజుల్లో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సమయంలో ఆదివారం(జనవరి-19,2020) ‘కేజ్రీ
అన్ని రంగాల్లో దూసుకుపోతూ ప్రత్యేక నగరంగా గుర్తింపు పొందిన హైదరాబాద్లో సిగలో మరో కలికితురాయి చేరింది. దేశ ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతిన్నప్పటికీ సామాజిక-ఆర్థిక, స్థిరాస్తి, వ్యాపార అవకాశాలు, ఉపాధి అవకాశాల ర్యాంకింగ్స్లో హైదరాబాద్
దేశ రాజధాని ఢిల్లీలో NSA మెయిన్ టాపిక్ అయ్యింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనీల్ బైజాల్ ఇచ్చిన ఆదేశాలు చర్చనీయాంశమయ్యాయి. మూడు నెలల పాటు (జనవరి 19 నుంచి ఏప్రిల్ 19 వరకు) ఎన్ఎస్ఏ నీడలో ఉండబోతున్నట్లు ఆదేశాలు జారీ చేశాయి. దీని ప్రకారం ఏ ఆందోళనకారు�