Home » Delhi
ఓయూ ప్రొఫెసర్ కాశీం ఇంట్లో పోలీసుల సోదాలను ఖండించిన ఓయూ విద్యార్ధులు తీవ్రంగా ఖండించారు. పోలీసులు సోదాలను నిరసిస్తూ కాశీం నివాసం వద్ద విద్యార్ధులు ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు విద్యార్దులను చెదరగొట్టారు. పోలీసులపై వాగ్వాదానికి దిగిన
నిర్భయపై ఘోరమైన అత్యాచారానికి పాల్పడి ఆమె మృతికి కారణమైన దోషులను క్షమించి వదిలేయమని నిర్భయ తల్లికి సీనియర్ మహిళా న్యాయవాది ఇందిరా జైసింగ్ ట్విట్టర్ ద్వారా సంచలన సూచన చేశారు. రు.2012వ సంవత్సరంలో పారామెడికల్ విద్యార్థిని అయిన నిర్భయపై �
పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ త్వరలో భారత్ కు రాబోతున్నారా? భారత ప్రభుత్వం ఆయనను ఆహ్వానించనుందా? భారత ప్రధాని మోడీతో ఇమ్రాన్ సమావేశం కానున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది ప్రభుత్వ వర్గాల నుంచి. ఈ ఏడాది ఢిల్లీలో షాంఘై కోఆపరే�
ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే 2012 నాటి నిర్భయ కేసులో నిందితులకు ఉరిశిక్ష అమలులో జాప్యం జరుగుతోందని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ఆరోపించారు. నిర్భయ కేసులో న్యాయం జరగటానకి జరుగుతున్న ఆలస్యానికి ఆప్ ప్రభుత్వమే బాధ్యత �
21శతాబ్దం..భారత శతాబ్దంగా మారుతోందని ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ అన్నారు. మూడు రోజుల భారత పర్యటనలో ఉన్న అమెజాన్ అధినేత బుధవారం(జనవరి-15,2020) ఢిల్లీలో నిర్వహించిన సంభవ్ సమ్మిట్కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయ�
భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ కు బెయిల్ వచ్చింది. బుధవారం(జనవరి-15,2020)చంద్రశేఖర్ కు ఢిల్లీ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. నాలుగు వారాలు ఆయన ఢిల్లీకి దూరంగా ఉండాలని కోర్టు ఆదేశించింది. అంతేకాకుండా ఈ నాలుగు వారాల సమయంలో ప్రతి శనివ
ఢిల్లీ శాసన సభ ఎన్నికలల్లో పోటీ చేసే ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కేజ్రీవాల్ బరిలో దిగుతున్నారు. పట్పర్గంజ్ అసెంబ్లీ స్థ
నిర్భయ దోషులకు జైలు అధికారులు ఊరట కల్పించారు. వారి కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు పర్మిషన్ ఇచ్చారు.
పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన అంతా సీక్రెట్గా సాగుతోంది. మంగళగిరిలోని పార్టీ ఆఫీస్లో విస్త్రృత స్థాయి సమావేశం జరుగుతుండగా హస్తిన వెళ్లిన పవన్.. అక్కడికెళ్లాక అజ్ఞాతవాసిగా మారాడు.
జేఎన్యూలో జరిగిన హింసపై పోలీసుల విచారణ వేగవంతం చేశారు. ముసుగు ధరించి దాడికి పాల్పడిన వారిని గుర్తించే పనిలో ఉన్నారు. వీరిలో ఇప్పటివరకు 37మంది