Delhi

    ఢిల్లీలో కరోనా కలకలం 

    January 28, 2020 / 05:22 AM IST

    ఢిల్లీలో మూడు కరోనా వైరస్ అనుమానాస్పద కేసులు నమోదు అయ్యాయి. రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో ముగ్గురికి చికిత్స అందిస్తున్నారు.

    అమిత్ షా సభకు అడ్డొచ్చాడని కుర్చీతో కొట్టారు

    January 28, 2020 / 04:45 AM IST

    ఓ 20ఏళ్ల వ్యక్తి CAAకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నందుకు తోసి కిందపడేయడమే కాకుండా కుర్చీలతో కొట్టారు. ఆందోళనల్లో ఇది అంత పెద్ద విషయమేమీ కాకపోయినా జరిగింది హోం మంత్రి అమిత్ షా సమక్షంలో కావడం గమనార్హం. ‘జనాల్లో నుంచి వెనక్కు లాగేసి గ్రౌండ్ �

    ఢిల్లీలో ప్రమాదకరంగా వాయు కాలుష్యం 

    January 28, 2020 / 02:51 AM IST

    ఢిల్లీలో వాతావరణం మారింది. కాలుష్యం, పొగమంచుతోపాటు వర్షపు జల్లులు కురిశాయి. ఢిల్లీలో వాయు కాలుష్యం మరోసారి ప్రమాదకర స్థాయికి చేరుకుంది.

    బోడో అగ్రిమెంట్ పై కేంద్రం సంతకం…చారిత్రాత్మక ఒప్పందమన్న అమిత్ షా

    January 27, 2020 / 11:03 AM IST

    అసోం యొక్క భయంకరమైన మిలిటెంట్ గ్రూపు – నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్‌తో కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ఒక ఒప్పందంపై సంతకం చేసింది. దశాబ్దాల పాటు రక్తపాతంతో కొనసాగిన రాష్ట్ర ఉద్యమానికి ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించిన కేంద్రం ఆ దిశగా �

    అమిత్ షా V/S ప్రశాంత్ కిషోర్….ఢిల్లీ ఎన్నికల్లో ఈవీఎం బటన్ నొక్కండిలా

    January 27, 2020 / 09:45 AM IST

    ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎం బటన్ ను కోపంతో నొక్కాలని కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల వ్యూహకర్త,జేడీయూ పార్టీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. గడ్డకట్టే చలిని సైతం లెక్కచేయక�

    అమర జవాన్లకు నివాళులర్పించిన ప్రధాని మోడీ

    January 26, 2020 / 04:50 AM IST

    71వ గణతంత్ర వేడుకలు ఆదివారం (జనవరి 26, 2020) దేశ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇండియా గేట్ సమీపంలోని నేషనల్ వార్ మెమోరియల్ వద్ద విధి నిర్వహణలో అమరులైన సైనికులకు నివాళులర్పించారు. స్మారక స్థూపం వద్ద పుష్పగుఛ్చం ఉంచి ద�

    141 మందికి పద్మ పురస్కారాలు : తెలంగాణకి 3, ఏపీకి 2

    January 25, 2020 / 07:06 PM IST

    కేంద్ర ప్రభుత్వం 2020 సంవత్సరానికి సంబంధించి పద్మ పురస్కారాలను ప్రకటించింది. ఆయా రంగాల్లో అత్యుత్తమ సేవలు అందించిన 141 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించింది.

    ఢిల్లీ ఎన్నికల్లో క్రేజీ పోరు : కేజ్రీవాల్‌పై 27 మంది అభ్యర్ధులు పోటీ 

    January 25, 2020 / 05:08 AM IST

    ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపుకోసం అన్ని పార్టీలు పోటా పోటీగా ప్రచారం చేస్తున్నాయి. ప్రధానంగా ఆప్, బీజేపీ పార్టీలు నువ్వా నేనా అన్నట్లుగా గెలుపు కోసం ప్రచారం హోరాహోరీగా చేస్తున్నాయి. దీంట్లో భాగంగా సీఎం అరవింద

    బీజేపీ ఆఫీసుకి కమెడియన్ అలీ.. ఎందుకంటే?

    January 24, 2020 / 10:41 AM IST

    టాలీవుడ్ నటుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత అలీ.. ఢిల్లీ బీజేపీ ఆఫీసుకి వెళ్లారు. ఉన్నట్టుండి అలీ బీజేపీ కార్యాలయంకి వెళ్లడంతో ఈ విషయం వార్తాంశంగా మారింది. అలీ పార్టీ మారుతున్నట్లుగా వార్తలు వచ్చేశాయి. అయితే అదంతా వాస్తవం కాదని క్లార�

    ఢిల్లీలో హీటెక్కిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారం

    January 24, 2020 / 03:58 AM IST

    ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీ   దగ్గర పడుతుండటంతో రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి.  శుక్రవారం జనవరి 24న  కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముస్తాఫాబాద్, కారావాల్ నగర్, గోకుల్‌పురి ప్రాంతాల్లో 3 బహిరంగ సభల్లో  ప్రసంగిస్తుండగా, పార్ట�

10TV Telugu News