Home » Delhi
పీరియాడిక్ బేటుల్ గురించి కూడా చాప్టర్ ను తీసేసినట్లు తెలుస్తోంది. సైన్స్ పాఠ్య పుస్తకం నుంచి పర్యావరణ సమతుల్యత, ఇంధనం గురించి అధ్యాయాలను తొలగించారు.
చెన్నైకు వెళ్లిన కేజ్రీవాల్ వెంట పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా ఉన్నారు.
ఢిల్లీ మెట్రో ఎప్పుడూ వార్తల్లోనే ఉంటుంది. రోజూ ఏదో ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. ఇప్పటి వరకూ వచ్చిన వీడియోలకు భిన్నంగా ఓ చిన్నారి చేసిన డ్యాన్స్ కంపార్ట్మెంట్లోని ప్రయాణికుల్ని సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంది.
ఢిల్లీలో 16 ఏళ్ల బాలిక హత్యోదంతం సంచలనం కలిగించింది. నిందితుడు సాహిల్ పోలీసుల విచారణలో షాక్కి గురి చేసే అంశాలను బయటపెట్టాడు. పైగా అతనిలో ఎటువంటి పశ్చాత్తాపం కనపడలేదని పోలీసులు చెబుతున్నారు.
గతంలో మెడల్స్ సాధించినప్పుడు రెజ్లర్లతో మోదీ సరదాగా ముచ్చటిస్తున్న వీడియోను షేర్ చేసిన ఆప్ ‘‘సిగ్గు తెచ్చుకోండి మోదీ. దేశం కోసం ప్రాణాలర్పించి పతకాలు సాధించిన క్రీడాకారులతో కూడా ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తారా?’’ అని ట్వీట్ చేశారు.
జైలు వెలుపల సత్యేందర్ ను కేజ్రీవాల్ ఏడాది తర్వాత కలవాల్సి వచ్చింది.
ఇటీవల కాలంలో సైబర్ నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. మహిళల్ని అట్రాక్ట్ చేసేందుకు ఫ్రీ ఆఫర్ల పేరుతో మోసం చేస్తున్నారు. వాళ్ల ఆఫర్లకు ఆకర్షితులై తమ ఖాతాల్లో వేల రూపాయలు పోగొట్టుకుని జనం గగ్గోలు పెడుతున్నారు. 'ఫ్రీ థాలీ' ఆఫర్ పేరుతో ఓ మహిళ రూ.90,000 పో�
సాక్షి మాలిక్ సహా మరికొంత మంది రెజ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, రెజ్లర్లను అరెస్ట్ చేసిన తీరు, వారితో పోలీసులు వ్యవహరించిన విధానంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఛాంపియన్లను ప్రభుత్వం అవమానిస్తోందని, ఇబ్బందులకు గురి చేస్తోందంట�
ఇది ప్రపంచ ప్రజాస్వామ్యానికి పునాది కూడా అని వెల్లడించారు. ప్రజాస్వామ్యం మన సంస్కారం ఆలోచన సంప్రదాయం అని అన్నారు. అనేక సంవత్సరాల విదేశీ పాలన మన గర్వాన్ని మన నుండి దొంగిలించిందని పేర్కొన్నారు.
భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.9గా నమోదైనట్లు ఈఎమ్ఎస్సీ పేర్కొంది. భూ అంతర్భాగంలో 220 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు చోటు చేసుకున్నాయని తెలిపింది.