Home » Delhi
భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ ను అరెస్ట్ చేయాలని, ఎంపీ పదవికి రాజీనామా చేయాలని నెల రోజులుగా రెజ్లర్లు జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్నారు.
తాజాగా సదరు మహిళను గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. ఇప్పుడు ఆమె వయసు 32 సంవత్సరాలు అని తెలిపారు.
తీహార్ జైన్ జైల్లోని బాత్రూమ్ లో కుప్పకూలిపోయిన మాజీ మంత్రి జైన్ ను ఢిల్లీ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ఆసుపత్రికి తరలించారు. ఆ తరువాత మెరుగైన చికిత్స కోసం ఎన్జేపీ ఆస్పత్రికి తరలించగా ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్సపొందుతున్నారు.
కొత్త పార్లమెంట్ భవనం 150 సంవత్సరాలకు పైగా నిర్మాణం మన్నేలా నిర్మాణం. జోన్-5 భూకంపాలను సైతం ఈ భవనం తట్టుకోగల సత్తా.
ప్రేమకు సరిహద్దులు లేవని నిరూపించారు ఇండియాకు చెందిన మహానందియా.. యూరప్కు చెందిన షార్లెట్ వాన్ షెడ్విన్లు. విమానం ఎక్కడానికి డబ్బులు లేక సైకిల్పై యూరప్కు చేరుకున్న మహానందియా తన ప్రేమను చాటుకున్నాడు. మనసుని హత్తుకునే ప్రేమ కథ చదవండి.
ఆంగ్లేయులు పాలన ముగిసి, భారత్కు స్వాతంత్ర్యం ప్రకటించే ముందు మౌంట్బాటెన్, నెహ్రూకు మధ్య జరిగిన చర్చ ఈ రాజదండం ఏర్పాటుకు నాంది పలికింది. ఆ రాజదండమే ఇప్పుడు కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.
వ్యాపారస్తులు అన్నాక ఎప్పటికప్పుడు సరికొత్త ఐడియాలతో ముందుకు పోవాలి. పరిస్థితుల్ని అనుకూలంగా మార్చుకోగలగాలి. రూ.2000 రూపాయలు ఉపసంహరించుకుంటున్నట్లు RBI ప్రకటించిన నేపథ్యంలో అమ్మకాలు పెంచుకునేందుకు ఢిల్లీలోని ఓ మీట్ షాప్ ఓనర్కి వచ్చిన ఐడియ�
వాస్తవానికి తాను ప్రధానమంత్రి అభ్యర్థిగా ముందుకు రావాలని నితీశ్ కుమార్ అనుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటే ప్రధాని అభ్యర్థిత్వం దక్కకపోవచ్చు. కారణం.. ఆ పార్టీ ఇప్పటికే రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అభ్యర్థని భావిస్తోంది.
కేంద్రం ఆర్డినెన్స్ను బిల్లుగా తీసుకొచ్చే పక్షంలో బీజేపీయేతర పార్టీలన్నీ ఏకతాటిపైకి వస్తే రాజ్యసభలో ఆ బిల్లును ఓడించవచ్చన్నారు.
కార్పోరేట్ కంపెనీలకు, బడా వ్యాపారస్థులకు ముందస్తు ప్రయోజనం చేకూర్చే విధంగా మోడి ప్రభుత్వం 2 వేల రూపాయల నోట్లు రద్దు చేసింది. గతంలో నోట్ల రద్దుతో టన్నుల కొద్ది నల్లధనం వైట్ మనీగా మారింది. 2వేల రూపాయల నోటు ముద్రణ చేపట్టవద్దని చెబితే పెడచెవిన ప�