Home » Delhi
గర్ల్స్ హాస్టల్లో సెక్యూరిటీ గార్డ్ అరాచకం
కనీస అవసరాలైన విద్య, వైద్యం పేదలకు ఉచితంగా అందించడం తాయిలాల కిందకు రావని అభిప్రాయపడ్డారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. దేశంలో ప్రతి ఒక్కరికి ఉచిత విద్య, నాణ్యమైన వైద్య సేవలు అందాలని ఆకాంక్షించారు.
అమెరికా, కెనడా, జర్మనీ, డెన్మార్క్ ధనిక దేశాలుగా ఎలా మారాయని ఆయన ప్రశ్నించారు. తమ పౌరులకు విద్య, వైద్య సదుపాయాలు సమర్థంగా అందించాయని చెప్పారు. మనమూ ఆ పని చేయాల్సి ఉందని అన్నారు. గతంలో ఢిల్లీలో ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు అధ్వానంగా ఉండేవని చెప్
బాలీవుడ్ మూవీ ‘స్పెషల్ 26 (తెలుగులో సూర్య హీరోగా వచ్చిన గ్యాంగ్)’ స్ఫూర్తితో ఢిల్లీలో దోపిడీకి పాల్పడిందో ముఠా. ముంబై పోలీసులమని చెప్పుకొని దాదాపు ఏడు లక్షల రూపాయలు దోచుకెళ్లారు.
ఢిల్లీలోని మాలవీయ నగర్లో దారుణం జరిగింది. ఇంటి గోడపై మూత్ర విసర్జన చేశాడని వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. గోడపై మూత్ర విసర్జణ చేస్తావా అంటూ సదరు వ్యక్తితో ఘర్షణ పడిన నలుగురు వ్యక్తులు పట్టపగలే అందరూ చూస్తుండగా కత్తులతో పొడిచి దారుణంగా చ�
దేశంలో మరో మంకీపాక్స్ కేసు నమోదైంది. తాజాగా ఢిల్లీలో ఒక మహిళకు మంకీపాక్స్ నిర్ధరణ అయింది. ప్రస్తుతం ఆమె అక్కడి ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతోంది. ఇది ఢిల్లీలో ఐదో మంకీపాక్స్ కేసుకాగా, దేశంలో పదో కేసు.
లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న అధికారులు
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి కరోనా సోకింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జైరామ్ రమేష్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
చైనా మాంజా ఒక యువకుడి ప్రాణాలు తీసింది. సోదరిని కలిసేందుకు బైక్పై వెళ్తున్న అతడి గొంతు కోసింది. దీంతో తీవ్ర రక్తస్రావమైన అతడ్ని భార్య ఆస్పత్రికి చేర్చింది. కానీ, అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయాడు.
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ఢిల్లీలోని యమునానదికి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో ఢిల్లీలో యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో దేశ రాజధాని ఢిల్లీకి వరద ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు.