Home » Delhi
ఉచిత విద్య అందిస్తే తప్పేంటని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు. అలాగే, మంత్రులకు మాత్రమే ఉచిత విద్యుత్తు ఎందుకు ఇవ్వాలని, సామాన్య ప్రజలకు ఎందుకు ఇవ్వకూడదని ఆయన నిలదీశారు. గుజరాత్ లో కొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్
ఈ- బైక్లు, ఈ-కార్లే కాదు ఈ రిక్షాలు రొటీన్ లైఫ్లో భాగమయ్యాయి. ఇలాంటి సమయంలో అక్కడక్కడ కొన్ని పారబాట్లు దొర్లుతూనే ఉన్నాయి. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉండే ఈ-ఛార్జింగ్ స్టేషన్లో పనిచేస్తున్న మహేందర్ సింగ్ విద్యుత్ సరఫరా కారణంగా మృతి చెందాడు
కామన్వెల్త్ మెగా ఈవెంట్ సందర్భంగా భారత్ పేరిట పతకాలు నమోదవుతున్న వేళ ఇండియన్ రెజ్లర్ దివ్య కక్రాన్ కామెంట్ చర్చనీయాంశంగా మారింది. శుక్రవారం జరిగిన పోటీలో టైగర్ లిలీ కోకర్ లెమలీని 2-0తో ఓడించింది. అలా కామన్వెల్త్ గేమ్స్లో కక్రాన్ రెండో మెడల
దేశంలో పేలుళ్లకు కుట్ర పన్నిన ఐఎస్ తీవ్రవాద సంస్థ సభ్యుడిని ఎన్ఐఏ అరెస్టు చేసింది. మోసిన్ అహ్మద్ అనే నిందితుడు దేశంలోని ఐఎస్ సానుభూతి పరుల నుంచి విరాళాలు సేకరిస్తూ సిరియాకు పంపుతున్నాడు.
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మాట్లాడుతూ ఒడిశా రాష్ట్రం ప్రతి ఏటా ప్రకృతి విపత్తుల వల్ల చాలా నష్టపోతోందని, ఒడిశాపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి సరిపడా నిధులు విడుదల చేయాలని కోరారు. ఇక ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్ మ
శ్రావణ మాసం రావటంతో పెరిగిన బంగారం ధరలు ఈరోజు స్వల్పంగా తగ్గాయి.
మోదీని కలిసిన అనంతరం కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, అశ్విని వైష్ణవ్ సహా పలువురు మంత్రులు, ఇతర నేతల్ని చంద్రబాబు కలుసుకున్నారు. అనంతరం సినీ నటుడు రజనీకాంత్, పిటి ఉష సహా పలువురు ప్రముఖులు చంద్రబాబును పలకరించారు. ఈ రోజు మధ్యాహ్నం రాష్ట్రపతి ద్�
పది నుంచి పన్నెండు మంది పోలీసు స్టేషన్లోకి చొచ్చుకు వచ్చి హెడ్ కానిస్టేబుల్ను దుర్భషలాడటం ప్రారంభించారు. అప్పటికే ఆయన క్షమించాలంటూ వారిని బతిమిలాడుతున్నారు. ఒక వ్యక్తి ఆయన కాలర్ పట్టుకుని ఉన్నాడు. చుట్టూ ఉన్న వాళ్లు తిడుతున్నారు, బెదిర�
జగ్దీప్ ధన్కర్కు 527 ఓట్లు రానున్నాయట. వాస్తవానికి ఈ ఎన్నికలో 372 ఓట్లు గెలుపు ఖాయం అవుతుంది. ఒక్క భారతీయ జనతా పార్టీ ఓట్లను పోగేసినా ఎన్డీయే అభ్యర్థి గెలుస్తారు. కానీ ఎన్డీయే పక్షాలతో పాటు వైసీనీ, బీజేడీ లాంటి ఎన్డీయేతర పక్షాలు కూడా జగ్దీప�
నిన్న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన దాసోజు శ్రవణ్.. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్తో కలిసి ఢిల్లీకి వెళ్ళారు. కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం, పార్టీ పదవులకు దాసోజు శ్రవణ్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే