Home » Delhi
'దోస్త్ వాదీ' మోడల్ ను పాటిస్తూ బీజేపీ తమ స్నేహితుల కోట్లాది రూపాయల రుణాలను మాఫీ చేస్తోందని ఆయన ఆరోపించారు. సామాన్య ప్రజలకు మాత్రం ఆరోగ్యం, విద్య అందకుండా చేస్తోందని మనీశ్ సిసోడియా చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులను నాశనం చేయాలని బీజే�
దేశ రాజధాని న్యూఢిల్లీలో ఇవాళ బంగారం, వెండి ధరలు కాస్త తగ్గాయి. 10 గ్రాముల బంగారం ధర రూ.90 తగ్గి, రూ.52,915గా నమోదైంది. నిన్న 10 గ్రాముల బంగారం ధర రూ.53,005గా ఉంది. మరోవైపు, ఇవాళ కిలో వెండి ధర రూ.374 తగ్గి, రూ.59,166గా నమోదైంది. నిన్న కిలో వెండి ధర రూ.59,540 వద్ద ముగిసింది. �
భారత్ 75 ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకోవటానికి ముస్తాబైంది. ఈ వేడుకల వేళ ఉగ్రకుట్రలు జరుగకుండా ప్రభుత్వం అన్ని విధాలుగా భద్రతను కట్టుదిట్టం చేసింది. దీంట్లో భాగంగానే కుట్రను ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. ఢిల్లీలో ఆయుధాలు, మందు�
దేశ రాజధాని ఢిల్లీని ‘చెత్త’భయపెడుతోంది. నగరం చుట్టు పక్కల భారీగా పేరుకుపోతున్న చెత్త ఓ పెద్ద సమస్యలా తయారైంది. నగరంలో రోజూ కొత్తగా 4,931 టన్నుల వ్యర్థాలు విడుదలవుతున్నాయి. ఇప్పటికే మిలియన్ల టన్నుల కొద్దీ పేరుకుపోయిన చెత్తను తొలగించాలంటే ఏక�
దివ్యా కాక్రన్ అంశంలో ఆప్, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒకవైపు ఆప్ ప్రభుత్వం తనకేం సాయం చేయడం లేదని దివ్య అంటే.. తామేం సహాయం చేశామో ఆప్ ప్రకటించింది. మరోవైపు ఆప్ తీరును బీజేపీ తప్పుబడుతోంది.
ప్రధాని నరేంద్ర మోదీ గురువారం రాఖీ వేడుకలు జరుపుకొన్నారు. ప్రధానికి చిన్నారులు రాఖీలు కట్టారు. ప్రధాని కార్యాలయ సిబ్బంది పిల్లలు వరుసగా ఆయన చేతికి రాఖీలు కట్టారు.
మహిళల అపహరణ కేసులు కూడా బాగానే నమోదు అవుతున్నాయి. ఈ యేడాది జూలై వరకు ఢిల్లీ వ్యాప్తంగా 2,197 కిడ్నాప్ కేసులు నమోదు అయ్యాయి. ఇది గతేడాది ఇదే సమయంతో పోలిస్తే 20 శాతం ఎక్కువ. దీంతో పాటు గృహ హింస కేసులు కూడా పెరుగుతున్నాయి. ఈ యేడాది ఇప్పటి వరకు 2,704 కేసుల�
దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ యాత్రలో మొత్తం 375 మంది పాల్గొన్నారు. మొత్తం 14 రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం ఉన్న ఈ యాత్రలో 104 మంది మహిళలు ఉన్నారు. ఆగస్టు 1న గుజరాత్లోని అహ్మదాబాద్ నుంచి ప్రారంభమైంది. అయితే అనూహ్యంగా హర్యానాలోకి ప�
ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు హామీలు గుప్పిస్తూ 'ఉచితాలు' ప్రకటిస్తుండడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాని(పిల్)కి వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఇవాళ ఓ దరఖాస్తు సమర్పించింది. ఉచితంగా నీళ్ళు, విద్యుత్తు, రవాణా స�
ఢిల్లీలో రోజువారీ కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ మీడియాతో మాట్లాడారు. ''కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ విషయంపై మేము దృష్టిసారించాం. కరోనా వ్యాప్తి తగ్గించడానికి అవసరమైన