Home » Delhi
మరో చపాతీ ఇవ్వలేదని రిక్షా కార్మికుడిని హత్య చేశాడో మందుబాబు. తాగిన మత్తులో దారుణానికి తెగబడ్డాడు. ఈ ఘటన న్యూఢిల్లీలో మంగళవారం జరిగింది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
ఢిల్లీ, కేరళ ఎయిర్పోర్ట్ల వద్ద ఫోకస్ పెరిగింది. మంకీపాక్స్ వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో ఢిల్లీ ఎయిర్పోర్టుకు వచ్చే ప్రయాణికుల్లో వైరల్ లక్షణలు ఉన్నాయా అని పరీక్షలు జరుపుతున్నారు. సమీప లక్షణాలున్నప్పటికీ లోక్ నాయక్ జై ప్రకాశ్ హాస్పిటల
సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లనున్నారు. రెండు రోజుల పర్యటనకు ఢిల్లీ వెళుతున్నారు సీఎం కేసీఆర్. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలపనున్నారు.
దేశంలో నాలుగో మంకీపాక్స్ కేసు నమోదైన నేపధ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది.
ఢిల్లీలో విదేశాలకు వెళ్లకపోయినప్పటికీ 31 ఏళ్ల వ్యక్తిలో తొలి మంకీపాక్స్ కేసు నమోదైంది. దీంతో ఇండియాలో నాలుగో మంకీపాక్స్ నమోదైనట్లు రికార్డులు చెబుతున్నాయి. గతంలో మూడు కేసులు కేరళలో నమోదయ్యాయి.
ఢిల్లీ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో పోలీసులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పోస్టర్లను అంటించారని మంత్రి గోపాల్ రాయ్ అన్నారు. అసోలా వన్యప్రాణుల అభయారణ్యం వద్ద తాము చేపట్టిన కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేసుకుందని ఆయన చెప్పార
ఢిల్లీలో 34 ఏళ్ళ వ్యక్తికి మంకీపాక్స్ పాజిటివ్గా నిర్ధారణ అయిందని అధికారులు తెలిపారు. ఆ వ్యక్తికి విదేశాల్లో పర్యటించిన చరిత్ర కూడా లేదని చెప్పారు. అతడిని మౌలానా అజాద్ మెడికల్ కాలేజీలో చేర్చించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ క
Delhi rashtrapati bhavan Specialty : అద్భుతాలకు, సాంస్కృతిక సంపదకు కేరాఫ్ రాష్ట్రపతి భవన్. ఆవరణలోకి ప్రవేశించిస్తే చాలు.. భారతీయ సంప్రదాయం పలకరిస్తుంది. దాదాపు 17 ఏళ్లు శ్రమించి ఆ భవంతిని నిర్మించారు. ఇంతకీ రాష్ట్రపతి భవన్ విశిష్టతలు ఏంటి..? ఎంత కష్టపడి దాన్ని నిర�
అవినీతి మంత్రులు రాజీనామా చేయాల్సిందేనని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. ఢిల్లీలో గత ఏడాది నవంబరు 17 నుంచి అమలు చేస్తున్న వివాదాస్పద కొత్త ఎక్సైజ్ పాలసీపై సీబీఐ విచారణకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సే�
ఓ వ్యక్తిని చంపి, అతడి మృతదేహాన్ని ఫ్రిజ్లో కుక్కి పెట్టారు. ఈ దారుణ ఘటన ఢిల్లీలోని సీలంపూర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు మీడియాకు వివరాలు తెలిపారు. ఫ్రిజ్లో మృతదేహాన్ని గుర్తించిన ఓ మహిళ గ