Home » Delhi
జనవరి 28 నుంచి ఫిబ్రవరి 26 వరకు ఈ ఫెస్టివల్ జరుగుతుంది. దేశనలుమూల నుంచే కాకుండా విదేశీయులు కూడా ఈ ఫెస్టివల్కు హాజరయ్యే అవకాశం ఉంది. ఢిల్లీ కల్చర్, ఫుడ్, షాపింగ్ వంటివి దీని ద్వారా ప్రజలు ఎక్స్పీరియెన్స్ చేయొచ్చు. ఈ ఫెస్టివల్ ద్వారా ఎందరో యువత�
ఇది ఎమర్జెన్సీ ల్యాండింగ్ లేదా ప్రయారిటీ ల్యాండింగ్ కాదని, నార్మల్ ల్యాండింగే అని స్పైస్జెట్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. విమానం కరాచీలో సురక్షితంగా ల్యాండ్ అయినట్లు, ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నట్లు చెప్పారు. ప్రయాణికుల్ని కరాచీ నుంచి త�
ఢిల్లీ నుంచి దుబాయ్కు బయల్దేరిన స్పైస్జెట్ SG-11 విమానాన్ని సాంకేతిక లోపం ఉండటంతో కరాచీ (పాకిస్థాన్)లో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. విమానంలో ఉన్న ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని న్యూస్ ఏజెన్సీ ANI ట్వీట్ లో వెల్లడించింది.
జీతాలతోపాటు ఇతర అలవెన్సులు కూడా పెరుగుతాయి. నిజానికి దేశంలో అతి తక్కువ జీతం తీసుకుంటోంది ఢిల్లీ ఎమ్మెల్యేలే. దాదాపు పదకొండేళ్లుగా అక్కడి అసెంబ్లీలో జీతాలు పెంచలేదు. ఈ కొత్త బిల్లును అసెంబ్లీ ఆమోదించినప్పటికీ, అమల్లోకి రావాలంటే రాష్ట్రపత�
కుక్క మొరిగిందని దాని యజమాని కుటుంబంపై ఐరన్ రాడ్తో దాడి చేశాడు ఓ వ్యక్తి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీలో రికార్డయ్యాయి.
స్పైస్ జెట్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానంలో పొగలు రావడంతో ప్రయాణికులు హడలిపోయారు. ఏం జరుగుతుందో తెలియక ప్రాణభయంతో వణికిపోయారు. పైలెట్ అప్రమత్తతతో ఢిల్లీ విమానాశ్రయంలో స్సైస్ జెట్ సురక్షితంగా ల్యాండ్ అయింది.
నగదు అక్రమ చలామణీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ ఎదుర్కొంటోన్న ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ కేసుకు సంబంధించి అధికారులు ఇవాళ మరో ఇద్దరిని అరెస్టు చేశారు.
ఢిల్లీ కేంద్రంగా హైదరాబాద్ కు మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్న ముఠాను హైదరాబాద్ నార్కొటిక్ వింగ్ పోలీసులు పట్టుకున్నారు.
హస్తినకు చేరిన మహారాష్ట్ర రాజకీయం
నగదు అక్రమ చలామణీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ ఎదుర్కొంటున్న ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ జ్యుడీషియల్ కస్టడీని కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) న్యాయస్థానం పొడిగించింది.