Home » Delhi
పంజాబ్, ఉత్తర ప్రదేశ్, ఆంధ్ర ప్రదేశ్, త్రిపుర, ఝార్ఖండ్, ఢిల్లీ రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరిగాయి. పంజాబ్లోని సంగ్రూర్, ఉత్తర ప్రదేశ్లోని అజాంఘర్, రాంపూర్ లోక్సభ స్థానాలకు, మిగతా రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఆదివ�
1.3 కిలోమీటర్ల పొడవైన గోడపై అద్భుతమైన చిత్రాలు ఉన్నాయి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉండే సంస్కృతిని ప్రతిబింబించే చిత్రాలు, ఆరు రుతువులను చూపే చిత్రాలు, రాశులు, వివిధ జంతుజాలం, భారతీయ సంస్కృతి, పండుగలు వంటివి ఆ చిత్రాల్లో కనిపిస్తాయి.
దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణ పనులను శుక్రవారం నాడు మంత్రి వేముల పరిశీలించారు. వసంత్ విహార్ లోని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి ఇవాళ మరో ముందడుగు పడింది.
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఒడిశా రాజధాని భువనేశ్వర్లోని ఎమ్మెల్సీ గెస్ట్ హౌస్ నుంచి విమానంలో బయలుదేరి ఢిల్లీ చేరుకున్నారు.
కోవిడ్ అనంతర అనారోగ్య సమస్యల దృష్ట్యా ఇప్పట్లో విచారణకు హాజరుకాలేనంటూ సోనియా గాంధీ, ఈడీకి లేఖ రాశారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాపై గువాహటిలోని కామ్రూప్ సివిల్ జడ్జ్ కోర్టులో అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ భార్య రినికి భుయాన్ శర్మ రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేశారు.
భార్యాభర్తలు ఫుల్లుగా తాగి గొడవ పెట్టుకున్నారు. ఇంతలో తనకు అన్నం వడ్డించాలని భార్యను అడగడంతో ఆమె నిరాకరించింది. మద్యం మత్తులో ఉన్న భర్త ఆమెపై దాడి చేసి హతమార్చడంతో పాటు రాత్రంతా శవం పక్కనే పడుకుని నిద్రపోయాడు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా ఆర్మీ ఉద్యోగార్థులు చేస్తోన్న ఆందోళనలకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ సత్యాగ్రహ దీక్షకు దిగనుంది.
మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసి బీజేపీ నుంచి సస్పెన్షన్ వేటు ఎదుర్కొంటున్న నుపుర్ శర్మ జాడ తెలియట్లేదని మహారాష్ట్ర హోం శాఖ తెలిపింది.
ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్కు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు మరోసారి సోదాలు జరిపారు. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం ఈ దాడులు జరిగాయి.