Home » Delhi
ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ ఈ నెల 13 వరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీలోనే ఉండనున్నారు. నగదు అక్రమ చలామణీ కేసులో ఆయనను మే 30న ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ ను ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను ప్రకటించనుంది.
బీజేపీ సస్పెన్షన్ వేటు వేసిన నురూప్ శర్మ, ఆ పార్టీ మాజీ నేత నవీన్ జిందాల్, జర్నలిస్టు సబా నఖ్వీతో పాటు పలువురిపై ఢిల్లీ పోలీసులు కేసులు నమోదు చేశారు. మహమ్మద్ ప్రవక్తపై నురూప్ శర్మ, నవీన్ జిందాల్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ�
బుధవారం దేశవ్యాప్తంగా 7,240 కరోనా కేసులు నమోదయ్యాయి. ఎనిమిది మంది మరణించారు. ఇప్పటివరకు దేశంలో మొత్తం 4,31,97,522 కరోనా కేసులు నమోదుకాగా, 5,24,723 మంది కరోనాతో మరణించారు.
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారని బైక్ ఆపినందుకు.... ఎస్సైని చితకబాదిన సంఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది.
భారత్లోని పలు రాష్ట్రాల్లో ఆత్మహుతి దాడులు జరుపుతామంటూ అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ బెదిరింపులకు దిగడంతో కేంద్ర భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నాయకురాలు నురూప్ శర్మ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో క
ఢిల్లీలో 2012లో చోటు చేసుకున్న నిర్భయ తరహా ఘటన తాజాగా బిహార్లో వెలుగులోకి వచ్చింది. ఓ అమ్మాయిని బస్సులో సామూహిక అత్యాచారం చేశారు కొందరు మృగాళ్లు.
ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బుధవారం తెల్లవారు జామున జరిగిన ఈ ప్రమాదంలో 10 కార్లతో పాటు ఇతర వాహనాలు మరో 50 వరకు అగ్నికి ఆహుతయ్యాయి. భారీగా మంటలు ఎగిసిపడటంతో చుట్టుపక్కల ప్రాంతాల వారు భయబ్రాంతులకు గురయ్యారు.
టెర్రర్ గ్రూప్ ఆల్ ఖైదా లెటర్ విడుదల చేసింది. జూన్ 6న డేట్ వేసి ఉన్న ఉత్తరంలో ఢిల్లీ, ముంబై, ఉత్తరప్రదేశ్, గుజరాత్ ప్రాంతాల్లో ఆత్మాహుతి దాడులకు పాల్పడతామంటూ బెదిరింపులకు దిగింది.
COVID-19: దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కొత్తగా 4,518 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 4,31,81,335కు చేరింది. దేశంలో హోం క్వారంటైన్, ఆసుపత్రుల్లో చికిత్స తీసుక�