Home » Delhi
ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోమవారం సోదాలు చేశారు. నగదు అక్రమ చలామణీ కేసులో మే 30న సత్యేందర్ జైన్ను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
జీహెచ్ఎంసీకి బీజేపీ తరఫున ఎన్నికైన కార్పొరేటర్లకు ప్రధాని నరేంద్ర మోదీ నుంచి పిలుపొచ్చింది. మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు ఢిల్లీలో ప్రధానిని కలిసేందుకు అపాయింట్మెంట్ ఇచ్చారు.
ఆ బాలుడి వయసు 13 ఏళ్లు. దాదాపు పదేళ్లుగా ట్రాకియోస్టోమీ ట్యూబ్ సాయంతో శ్వాస తీసుకుంటూ బతుకుతున్నాడు. దీంతో అతడు దాదాపు ఏడేళ్ల నుంచి మాట్లాడలేకపోయాడు. ఆ బాలుడికి తాజాగా ఢిల్లీలోని గంగారాం ఆసుపత్రి వైద్యులు క్లిష్టమైన శస్త్రచికిత
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను కూడా కేంద్ర ప్రభుత్వం అరెస్టు చేయించే అవకాశం ఉందని ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ను నగదు అక్రమ చలామణీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)
నగదు అక్రమ చలామణీ కేసులో ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేయడంతో ఇది రాజకీయ కుట్రేనంటూ మండిపడ్డ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆయనపై మరోసారి ప్రశంసలు కురిపించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రేపు గురువారం ఢిల్లీలో పర్యటించనున్నారు.
ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్పై పెట్టిన కేసులు అన్నీ నకిలీవేనని, రాజకీయ కుట్రలో భాగమని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కౌంటర్ ఇచ్చారు.
కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా ప్రతిపక్షాల్ని బీజేపీ భయపెట్టాలనుకుంటోందని, హింస, ద్వేషంతో కూడిన రాజకీయాలు చేస్తున్న బీజేపీకి 2024లో దేశంలో చోటులేదని అన్నారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.
హవాలా కేసులో ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్రకూమార్ జైన్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఈ రోజు అరెస్ట్ చేశారు. కోల్కతా కు చెందిన ఒక కంపెనీకి సంబంధించి హవాలా కుంభకోణంలో ఆయన పాత్ర ఉండటంతో అధికారులు అరెస్ట్ చేశారు.
దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు సాయంత్రం ఈదురు గాలులతో కురిసిన భారీ వర్షానికి జన జీవనం స్తంభించింది. ట్రాఫిక్ జాంతో పలు చోట్ల వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.