Home » Delhi
కొంతకాలంగా నవ్యతను భర్తతోపాటు, అత్తారింటి సభ్యులు పలు రకాలుగా వేధిస్తున్నారు. దీంతో నవ్యత భర్తతోపాటు, అత్త తరఫు కుటుంబంపై నాగ దుర్గారావు చందర్లపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే, నవ్యత అత్తామామలు తమకున్న పలుకుబడి ఉపయోగించి కేసు
నామినేషన్లకు మొదటి రోజైన బుధవారం 11 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. సరైన పత్రాలు లేని కారణంగా ఒక అభ్యర్థి నామినేషన్ను అధికారులు తిరస్కరించారు. ఈ నెల 29 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది.
ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ అనే సంస్థ నివేదికలో ఈ విషయం వెల్లడైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్న గణాంకాల ప్రకారం దేశంలో వాయు కాలుష్యం ఇదే తరహాలో ఉంటే దేశంలో ప్రజల ఆయుర్దాయం ఐదేళ్లు తగ్గుతుందని ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ నివేదిక తెలిపి�
స్వాతంత్ర్యోద్యమ సమయంలో, 1938లో జవహర్ లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభ భాయ్ పటేల్ ఆధ్వర్యంలో ‘నేషనల్ హెరాల్డ్’ పత్రికను స్థాపించారు. అప్పట్లో తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారనే ఉద్దేశంతో 1942లో దీనిపై బ్రిటీష్ ప్రభుత్�
నగదు అక్రమ చలామణీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ ఎదుర్కొంటోన్న ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్కు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు నిర్ణయం తీసుకుంది.
సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ఈడీ విచారణ జరపడంపై కాంగ్రెస్ శ్రేణులు ఈ రోజు దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టేందుకు సిద్ధమయ్యాయి. ఢిల్లీతోపాటు దేశంలో ఉన్న 25 ఈడీ కార్యాలయాల ముందు కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసనలు జరుగుతాయి.
ఢిల్లీలోని బ్రహ్మ శక్తి ఆసుపత్రిలో అగ్నిప్రమాదం సంభవించింది. ఆసుపత్రి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ) వార్డులో ఐసీయూ వార్డులో మంటలు చెలరేగడంతో ఓ రోగి మృతి చెందాడు.
ఢిల్లీలోని జామ మసీదులో శుక్రవారం ప్రార్థనల అనంతరం అల్లర్లు మొదలయ్యాయి. సస్పెన్షన్ కు గురైన బీజేపీ నేత నూపుర్ శర్మ, ఆమె మాజీ సహచరులు నవీన్ జిందాల్ మొహమ్మద్ ప్రవక్తపై చేసిన కామెంట్లకు గానూ..
ఢిల్లీలోని జామా మసీదు వద్ద శుక్రవారం ప్రార్థనల అనంతరం ముస్లింలు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగడం కలకలం రేపింది. అయితే, నిరసన ప్రదర్శనకు తామేమీ పిలుపు ఇవ్వలేదని జామా మసీదు షాహీ ఇమామ్ అహ్మద్ బుఖారీ చెప్పారు.
హైదరాబాద్లోని చార్మినార్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్తో పాటు దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ముస్లింలు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. కొన్ని రోజుల క్రితం మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నేతలు నురూప్ శర్మ, నవీన్ జిందాల్ అనుచిత వ్య�