Home » Delhi
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నీతి ఆయోగ్ సమావేశం నుంచి వాకౌట్ చేశారు.
చంద్రబాబు సమావేశంలో 20 నిమిషాలు మాట్లాడారు. ఇతర నేతలు 15 నిమిషాలు మాట్లాడారు. విపక్షాల నుంచి నీతి ఆయోగ్ సమావేశానికి ..
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత తొలిసారి బాబు ఢిల్లీ వెళ్తుండటంపై అందరిలో ఆసక్తినెలకొంది.
బయట నుంచి ఇంటికి వచ్చిన ఆ తండ్రి ఇంకా బైక్ దిగనేలేదు. అంతలోనే ఆనందంతో వచ్చిన కూతురు.. నాన్నను ఆత్మీయంగా కౌలిగించుకుంది. కూతురు సాధించిన విజయం తెలుసుకుని ఆ తండ్రి కళ్లలో ఆనంద భాష్పాలు..
వైసీపీ ప్రభుత్వంలో ఉండగా టీడీపీ వాళ్ళని కొట్టండి, చంపండి అనలేదు. హత్యాచారాలు జరిగినా, హత్యలు జరిగినా పోలీసులు పట్టించుకోవడం లేదు.
45 రోజుల కూటమి పాలనలో 36 రాజకీయ హత్యలు, 300 హత్యాయత్నాలు జరిగాయి.
కాలుష్యం కారణంగా దేశంలో ఢిల్లీలోనే అత్యధిక మరణాలు సంభవిస్తున్నాయని తెలిపింది. ఏటా ఈ నగరాల్లో దాదాపు 33వేల మరణాలు వాయు కాలుష్యం కారణంగా సంభవించి ఉండొచ్చని నివేదిక తెలిపింది.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అయిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు కేంద్ర పార్టీ అధిష్టానంకూడా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. అధిష్టానం నుంచి జీవన్ రెడ్డికి పిలుపు రావడంతో ..
పార్లమెంటులోకి ప్రవేశించేందుకు ముగ్గురు దుండగుల విఫలయత్నం
ఉత్తరాది రాష్ట్రాల్లో భానుడు ఆకాశం నుంచి నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. దీంతో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 50డిగ్రీలు దాటేసి రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి.