Home » #delhiliquorscam
దేశ రాజధాని ప్రజల్లో ఎక్కువ మంది మందుబాబులా? అంటే అవునంటోంది తాజాగా వెలుగుచూసిన మద్యం విక్రయాల నివేదిక. గత ఏడాది సెప్టెంబరు 1వ తేదీ నుంచి ఈ ఏడాది ఆగస్టు 31 వతేదీ వరకు 2022-23 ఎక్సైజ్ సంవత్సరంలో ఢిల్లీల 61 కోట్లకు పైగా మద్యం బాటిళ్లను విక్రయించారని త�
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఓ పక్క సీబీఐ అధికారులు ఎమ్మెల్సీ కవిత నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈడీ, సీబీఐ అంటే భయమెందుకని ప్రశ్నించారు. అవినీతి, తప్పు చేసేవారికి మాత్రమే దర్�
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు సంబంధించి సీబీఐ అధికారులకు ఎమ్మెల్సీ కవిత మరో లేఖ రాశారు. సీబీఐ వెబ్సైట్లో ఉంచిన ఎఫ్ఐఆర్ను పరిశీలించానని, ఎఫ్ఐఆర్లో నాపేరు లేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు.
BJP Leader DK Aruna: జైలుకు వెళ్లేది ప్రజల కోసమా...? సానుభూతి కోసమే కల్వకుంట్ల కుటుంబం ప్రయత్నాలు
ఢిల్లీ మద్యం కేసు రిమాండ్ రిపోర్టులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో సహా మరికొందరి పేర్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం కవిత ఈ విషయంపై విలేకరుల సమావేశంలో మాట్లాడారు..
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ముగిసిన విజయ్ నాయర్ ఈడీ కస్టడీ