Home » #delhinews
యమునా నది నీటిమట్టం మళ్లీ ఆదివారం ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించారు. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీవర్షాల కారణంగా హత్నకుండ్ బ్యారేజీ నుంచి 2 లక్షల క్యూసెక్కులకు పైగా వరదనీటిని విడుదల
ఢిల్లీ యూనివర్శిటీ శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమం శుక్రవారం జరగనుంది. ఈ ఉత్సవాల్లో ప్రధాని నరేంద్రమోదీ ముఖ్య అతిథిగా పాల్గొంటున్న నేపథ్యంలో వర్శిటీ విద్యార్థులకు మార్గదర్శకాలను ఢిల్లీ విశ్వవిద్యాలయ కళాశాలలు జారీ చేశాయి...
ప్రతిభావంతులైన కళాకారులకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తరుచూ వైరల్ అవుతుంటాయి. తమకు వచ్చిన కళతో ప్రజలను మంత్రముగ్దులను చేస్తుంటారు ఆర్టిస్టులు. తాజాగా, ఓ వ్యక్తి ఇసుకతో క్షణాల్లో హనుమంతుడి బొమ్మ వేసి అందరినీ అలరించాడు. ఇందుక�
ఢిల్లీలో కాలుష్యం తీవ్రస్థాయికి చేరింది. చాలా ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచీ అతితీవ్రత స్థాయిని సూచిస్తోంది. దీంతో కాలుష్య నివారణకు ఢిల్లీ ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక ప్రకటించింది. రేపటి నుంచి ప్రైమరీ స్కూళ్లను మూసివేస్తున్నట్లు కేజ్రీవ�