Home » Delhi's
కరోనాతో జనాలు వణికిపోతున్నారు. ప్రతి రంగంపై స్పష్టమైన ప్రభావితం చూపిస్తోంది. ఆర్థిక రంగం కుదేలవుతోంది. చైనా నుంచి వచ్చిన ఈ వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. భారతదేశాన్ని కూడా ఈ రాకాసి వణికిస్తోంది. వైరస్ ని అరికట్టడానికి ప్రభుత్వాలు చర్య
గణతంత్ర దినోతవ్సవాలకు ముందే దేశరాజధాని ఢిల్లీలో ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఎటిసి టవర్ త్రివర్ణంలో వెలిగిపోయింది. చూసినవారిని కళ్లు తిప్పుకోనివ్వకుండా ఎటిసి టవర్ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారింది. భారతదేశపు జాతీయ పండుగల్ల�