Home » dengue patients
దేశంలో మరోసారి డెంగీ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అందులో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కేసుల సంఖ్య భారీ స్థాయిలో పెరిగాయి. గత నెలలో ఏకంగా 20,000కు పైగా కేసులు నమోదయ్యాయి.
మధ్యప్రదేశ్ లో ఆవు, గేదె పాల కంటే మేక పాలకు భారీగా డిమాండ్ పెరిగింది. ఛత్తర్ పుర్ జిల్లాలో మేక పాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. లీటర్ మేకపాలు ఇప్పుడు రూ.300 నుంచి రూ.400కు చేరింది.