-
Home » Deoghar
Deoghar
సెప్టిక్ ట్యాంకులో ఒకరితర్వాత మరొకరు ఏడుగురు దిగారు.. చనిపోయారు
August 10, 2020 / 08:31 AM IST
సెప్టిక్ ట్యాంకులో దిగి ఆరుగురు మరణించిన విషాద ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఒకరు దిగి బయటకు రాకపోవడంతో మరొకరు దిగారు..ఇలా ఆరుగురు చనిపోవడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. జార్ఖండ్ రాష్ట్రంలో డియోగడ్ జిల్లా దేవీపూర్ పోలీ�