-
Home » Deori Maa Temple
Deori Maa Temple
ధోనీ తన స్వస్థలంలో దేవరీ ఆలయాన్ని సందర్శించారు.. అభిమానులు ఏం చేశారో తెలుసా? వీడియో వైరల్
February 6, 2024 / 02:24 PM IST
టీమిండియా మాజీ కెప్టెన్, ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తన స్వస్థలం రాంచీలోని ఓ దేవాలయాన్ని సందర్శించారు. తోమర్ లోని మా దేవరీ ఆలయానికి చేరుకొని దుర్గాదేవికి ప్రత్యేక పూజలో పాల్గొన్నారు.