Home » derails
బీహార్ రాష్ట్రంలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. బక్సర్ జిల్లాలోని రఘునాథ్పూర్ స్టేషన్ సమీపంలో నార్త్ ఈస్ట్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ దుర్ఘటనల నలుగురు ప్రయాణికులు మృతి చెందారు....
ప్రమాదం జరిగిన ప్రదేశానికి ఇరువైపులా రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. దీంతో దక్షిణ మధ్య రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మార్గంలో సికింద్రాబాద్ వచ్చే లేదా సికింద్రాబాద్ నుంచి వెళ్లే రైళ్లలో కొన్నింటిని పూర్త�
కాంగోలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. టంగాయికా ప్రావిన్స్లో రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 50 మంది చనిపోగా, 23మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. మరికొ�