deshla

    నో సౌండ్ నో పొల్యూషన్ : ఆటోకు పోటీ E-త్రీ వీలర్

    September 19, 2019 / 04:54 AM IST

    రోజు రోజుకు పెరిగిపోతున్న వాహనాల వినియోగం.. ప్రమాదంగా మారుతున్న కాలుష్యం.. అనారోగ్యాలకు గురవుతున్న ప్రజలు. వెరసి E-వాహనాల వినియోగం అవసరంగా కనిపిస్తోంది. దీంతో భవిష్యత్తులో అంతా E-వాహనాలదేనని అంటున్నారు వాహనాల విశ్లేషకులు. సౌండ్ పొల్యూషన్, �

10TV Telugu News