devarkonda

    అధికారులు లంచం అడిగితే కేసీఆర్, కేటీఆర్ పేరు చెప్పండి

    February 25, 2020 / 10:02 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఇంటి నిర్మాణం కోసం ఒక్క రూపాయి కూడా ఎవరికీ లంచం ఇవ్వకుండా మున్సిపల్  చట్టం తీసుకువచ్చామని  పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌  చెప్పారు. 75 గజాల స్ధలంలో ఇల్లు నిర్నించుకునే వారు సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చి  ఇల్లు నిర్నిం

10TV Telugu News