Home » devendra fadnavis
ఇక ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చాలని తాను అప్పట్లోనే అనుకున్నానని, అందుకు ప్రతిగా ప్రభుత్వాన్నే కూల్చేసి ఇప్పుడు ఇంట్లో కూర్చేబెట్టానని ఆయన అన్నారు. ఫడ్నవీస్ అరెస్ట్ ద్వారా రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని తక్కువ చేసే ప్రయత్నం చేశారని అన్నా
ఇదే పరిస్థితి నెలకొంటే రాష్ట్రంలోని యువతకు ఉద్యోగాలు రావని ఫడ్నవీస్ ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ఇలాంటి పోకడలను అణచివేయాలని సూచించారు. సంస్థ, సంఘం, మతం వంటివి పట్టించుకోకుండా, పార్టీలకు అతీతంగా ఇలాంటి ఇబ్బందులకు గురిచేసే వారిపై కఠిన చర్య�
దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతా ఫడ్నవీస్ ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. మోదీని.. నవ భారతానికి.. కొత్త జాతిపితగా ఆమె అభివర్ణించింది. దేశానికి ఇద్దరు జాతిపితలు ఉన్నారని, ఒకరు గాంధీ అయితే, ఇప్పటి దేశానికి మాత్రం మోదీ జాతి పిత �
మీడియాలో ఈ వార్తను నేను ఒకరోజు గమనించాను. వీఐపీ భద్రత నుండి ఆ వాహనాలన్నింటినీ ఉపసంహరించుకోవాలని నేను ఆరోజే ఆదేశించాను. అయితే ఇది మా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాదు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ఇది నేను రికార్డులో ఉంచాను. ఇప్పుడు నేను చె�
మీతో ఎవరైనా అధికారాన్ని పంచుకుని, గంటల తరబడి మీతోనే ఉండి, మీతో పాటు ఎన్నికై.. ఉన్నట్టుండి మీకు వెన్నుపోటు పొడిస్తే ఊరుకుంటారా? వారికి తప్పనిసరిగా అందుకు తగిన బుద్ధి చెప్పాల్సిందే. లేదంటే రాజకీయాల్లో రాణించలేము. రాజకీయాల్లో మంచిగా ఉండడం చాలా
2014 అసెంబ్లీ ఎన్నికల అనంతరం.. భారతీయ జనతా పార్టీకి పవార్ బహిరంగ మద్దతు ప్రకటించారు. బీజేపీకి శివసేన దూరంగా తరుణంలో ఆయన చేసిన ఈ ప్రకటన మహారాష్ట్రలో రాజకీయ వేడిని పెంచింది. అయితే శివసేనే సయోధ్యకు వచ్చి బీజేపీతో చేతులు కలిపింది. అనంతరం 2019లో శివసే�
ఉపఎన్నిక ఏకగ్రీవానికి ఏక్నాథ్ షిండే కూడా సుముఖంగా ఉన్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ గడువు ఈనెల 17వ తేదీ సోమవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో రాజ్ థాకరే విజ్ఞప్తిని పురస్కరించుకుని బీజేపీ తమ అభ్యర్థిని ఉపసంహరించు
పూణెలో జరిగిన పీఎఫ్ఐ నిరసన సందర్భంగా 'పాకిస్థాన్ జిందాబాద్' నినాదాలు చేసినట్లు పలు వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. కొన్ని వీడియోలను ఒక వర్గం మీడియా కూడా ప్రసారం చేసింది. అయితే, పాకిస్తాన్ అనుకూల నినాదాలు లేవనెత్తారా లేదా అనేది వీడి�
బీజేపీ అధిష్టానం నిర్ణయంతో ఫడ్నవీస్ చాలా అసంతృప్తికి లోనయ్యారని, అంతకు ముందు ఐదేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన ఆయన చాలా బలవంతంగా ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకున్నారని అప్పట్లో వినిపించాయి. అయితే అలాంటిదేమీ లేదని, షిండేను ముఖ్యమంత్రిగా నిర్ణయించిన
‘‘20 ఏల్ల తర్వాత నిందితులు విడుదల అయ్యారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే వారు విడుదల అయ్యారు. అయితే అతడు పూర్తిగా నిర్దోషి అని రుజువు కానంతవరకు నిందితుడు నిందితుడిగానే ఉంటాడు. నిందితులకు సన్మానాలు చేయడం ఎంతమాత్రం సమర్ధనీయం కాదు. బిల్కిస్ బానో �