Home » devendra fadnavis
అమ్మాయిల సంఖ్య తగ్గిపోవడం.. అబ్బాయిల సంఖ్య పెరిగిపోవడం.. పెళ్లి కాక ఎంతోమంది యువకులు బ్రహ్మచారులుగానే మిగిలిపోతున్నారు. ఇటీవలికాలంలో పెళ్లి కావట్లేదని ఆత్మహత్య చేసుకుంటున్న యువకుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. సరైన సమయంలో పెళ్లికాకపోవడం�
మహారాష్ట్ర ప్రభుత్వానికి మరో రూ.2,160కోట్ల కరువు సాయాన్ని కేంద్రప్రభుత్వం విడుదల చేసినట్లు మంగళవారం(మే-7,2019) మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు.ఇప్పటివరకు మొత్తంగా రూ.4248.59కోట్ల కరువు సాయాన్ని కేంద్రం విడుదల చేసినట్లు ఫడ్నవీస్ ట్విట్ట
మహారాష్ట్ర అసెంబ్లీని రద్దు చేసే యోచనలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దేశవ్యాప్తంగా చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వం యోచిస్తుంది. ఈ క్రమంలో 6నెలల ముందుగానే ఎన్నికల సమరంలో నిలచి గెల
2050 నాటికి ఒకరి కన్నా ఎక్కువ మంది మరాఠీలు ప్రధాని పదవిని ఖచ్చితంగా చేపడతారంటూ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయో సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ప్రధాని అభ్యర్థి రేసులో నితిన్ గడ్కరీ ఉండబోతున్నారంటూ వార్తలు వినిప�