Home » devendra fadnavis
మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్నాటు చేసేందుకు బీజేపీకి అవకాశమిచ్చారు గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారీ. నవంబర్-11,2019లోగా దేవేంద్ర ఫడ్నవీస్ అసెంబ్లీలో తనకు ప్రభుత్వ ఏర్పాటుకు తగినంత బలం ఉందని నిరూపించుకోవాలని గవర్నర్ గడువు విధించారు. బీజేపీ లేజిస్లేట
మహారాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు విమర్శల పర్వం కొనసాగుతోంది. సీఎం పదవికి ఇవాళ దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేసిన అనంతరం శివసేనపై ఫడ్నవీస్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే తాత్కాలిక సీఎం ఫడ్నవీస్ వ్యాఖ్యలపై శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే తీవ్రస్థాయి�
శివసేనతో 50:50ఫార్ములా ఒప్పందం జరగలేదని ఇవాళ సీఎం పదవికి రాజీనామా చేసిన అనంతరం తాత్కాలిక సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలపై శివసేన స్పందించింది. 50:50 ఫార్ములా గురించి చర్చ జరిగినప్పుడు దేవేంద్ర ఫడ్నవీస్ అక్కడ లేరని శివసేన నాయకుడు సంజయ్ రౌ
మహారాష్ట్ర రాజకీయాలు గంటకు ఓ రకంగా మారుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా పరిణామాలు ఆసక్తికరంగా మారిపోతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీతో పొత్తు పెట్టుకుని ఫలితాల తర్వాత అధికారం చేపట్టిన శివసేన 50-50 ఫార్ములాను ఎన్నికలకు ముందే మాట�
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాక బీజేపీ, శివసేన మధ్య దూరం మరింత పెరుగుతోంది. బీజేపీతో బేరానికి దిగిన శివసేన రెండున్నరేళ్లు సీఎం పదవి తమకు కేటాయించాలని, కేబినెట్లోనూ తగిన ప్రాధాన్యం కల్పించాలని డిమాండ్ చేస్తోంది. అంతేకాదు అవసర�
మహారాష్ట్రలో బీజేపీ కూటమి విజయం ఖాయమైపోయింది. ఇప్పటికే మేజిక్ ఫిగర్ 145 ను బీజేపీ కూటమి దాటింది. మొత్తం 288 స్థానాలున్న మహారాష్ట్రలో బీజేపీ కూటమి 159 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ కూటమి 103 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అయితే ఇప్పుడు బీజేపీ-శివ�
సమస్యలు వినే వారు లేక రైతు ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలకు ముందు మహారాష్ట్రలో జరిగిన ఈ ఘటన ప్రభుత్వంపై పెను ప్రభావం చూపించే అవకాశముంది. మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో 35ఏళ్ల రాజు తల్వారె అనే రైతు ఆదివారం ఉరివ�
మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్కు ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ల్యాండింగ్ సమయంలో స్కిడ్ అయింది. రాయ్గడ్ జిల్లాలో శుక్రవారం(అక్టోబర్-11,2019) సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. రాయ్గడ్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనేం�
మహారాష్ట్ర సీఎంకు సుప్రీం కోర్టు జలక్ ఇచ్చింది. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తన ఎన్నికల అఫిడవిట్లో క్రిమినల్ కేసుల గురించి వెల్లడించని కేసులో విచారణ చేపట్టాల్సిందే అని సుప్రీం తెలిపింది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రంజన్ గగోయ్తో ప�
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు నేషనల్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత శరద్ పవార్ బీజేపీపై కీలక వ్యాఖ్యలు చేశారు. పుల్వామా ఘటన చెప్పుకుని బీజేపీ ఎన్నికల్లో గెలుస్తూ వస్తుందని ఆరోపించారు. ఈ ఘటన ఆధారంగా ప్రజల్లో బీజేపీకి అనుకూలమైన భావనలు తీస