Home » devendra fadnavis
bjp ghmc manifesto: బీజేపీ జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల అయ్యింది. గురువారం(నవంబర్ 26,2020) మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజ�
Eknath Khadse Quits BJP For NCP మహారాష్ట్రలో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. బీజేపీ సీనియర్ నాయకుడు ఏక్నాథ్ ఖడ్సే.. ఆ పార్టీకి రాజీనామా చేశారు. బీజేపీకి తాను రాజీనామా చేయడానికి మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కారణమని ఈ సందర్భంగా ఏక్నాథ్ ఖడ్సే తెలిపారు. దేవేంద్ర �
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ శివసేన- వివాదంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే హీరోయిన్ కంగనా రనౌత్ పేరు పెట్టకుండా టార్గెట్ చేశారు. ముంబైకి చాలా మంది వచ్చి పేరు సంపాదిస్తారని, కానీ వారు ముంబైకి తిరిగి అప్పును చెల్లించరు అంటూ విమర్శించారు.
అయోధ్య రామజన్మభూమిలో మందిర నిర్మాణానికి ఇవాళ(ఆగస్టు-5,2020) ప్రధాని మోదీ భూమిపూజ చేసి పునాదిరాయి వేశారు. ఈ కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పాల్గొన్నారు. రామజన్మభూమిలో మందిరం భూమిపూజ కా
మహారాష్ట్రలో కొత్త రాజకీయ పొత్తులు ఏర్పడనున్నట్లు తెలుస్తోంది. మంగళవారం(జనవరి-7,2020)మహారాష్ట్ర నవనిర్మాన్ సేన(MNS)చీఫ్ రాజ్ ఠాక్రేతో బీజేపీ నాయకుడు,మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమావేశమవడం మహా రాజకీయాల్లో ఆశక్తికర పరిణామంగా మారింది. ఒకప్పుడు వి�
మతాన్ని రాజకీయాలతో కలిసి బీజేపీతో కలిసి ఉండటమే ఇప్పటివరకు తాము చేసిన పెద్ద పొరపాటు అని శివసేన చీఫ్,మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. హిందూత్వ అనుకూల రాజకీయాలకు పేరుగాంచిన ఫైర్బ్రాండ్ అయిన ఉద్దవ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పడ
రాష్ట్రంలో 2లక్షల రూపాయలలోపు ఉన్న వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తున్నట్లు మహారాష్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాలు చివరి రోజున ఆయన ఈ ప్రకటన చేసి రాష్ట్రంలోని రైతులకు ఉపశమనం కల్గించారు. ‘మహాత్మా జ్యోతిరావు ఫూలే లోన్ �
మహారాష్ట్ర అసెంబ్లీలో ఇవాళ(నవంబర్-30,2019)సీఎం ఉద్ధవ్ ఠాక్రే బలపరీక్ష ప్రారంభమైన అనంతరం చోటుచేసుకున్న పరిణామాలతో ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు. సభలో హెడ్ కౌంటింగ్ ఓటు సమయంలో అందరు ఎమ్మెల్యేలు సహకరించాలని ప్రొటెం స్పీకర�
మహారాష్ట్ర అసెంబ్లీలో సీఎం ఉద్ధవ్ ఠాక్రే బలపరీక్ష ప్రారంభమైంది. అసెంబ్లీ సమావేశం ప్రారంభమైన వెంటనే బీజేపీ సభ్యులు సభలో నినాదాలు చేశారు. అసెంబ్లీ సెషన్ రూల్స్ ప్రకారం నడవడం లేదని ప్రతిపక్ష బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ విమర్శించారు. వ�
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం వేసిన ఎత్తులకు సుప్రీంకోర్టు తీర్పుతో బ్రేక్ పడింది. సంకీర్ణ ప్రభుత్వం ఎత్తులను చిత్తు చేసిన బీజేపీకి ఆఖరి క్షణాల్లో చేతులేత్తేయక తప్పలేదు. సీఎంగా దేవేంద్�