Home » devendra fadnavis
బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ మోదీ పేరుతో కాకుండా బాల్థాకరే పేరుతో ఓట్లు అడుగుతున్నాడంటే మోదీ శకం ముగిసినట్లే అని వ్యాఖ్యానించారు శివసేన నేత ఉద్ధవ్ థాకరే. త్వరలో ముంబైలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి.
మొత్తం 20 మందితో కూడిన కేబినెట్లో దాదాపుగా అందరికీ శాఖలు కేటాయించారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వద్ద ఎక్కువ శాఖలు ఉండగా.. మిగతా వారికి తమ ప్రాధాన్యాన్ని బట్టి కేటాయించారు. ఆగస్టు 9న మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరిగింది. ఇందులో కొత్తగా 18 మ�
మహారాష్ట్ర లో నూతన మంత్రివర్గం కొలువుదీరింది. 18మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారంచేశారు. రెండు వర్గాలకు మంత్రివర్గంలో సమన్యాయం కల్పించారు. షిండే వర్గం నుంచి తొమ్మిది మంది, బీజేపీ నుంచి తొమ్మిది మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చే�
మహారాష్ట్రలో మహా వికాస్ అగాఢీ ప్రభుత్వం కూలిపోయి బీజేపీ-రెబల్ శివసేన కలయికలో జూలై 30న నూతన ప్రభుత్వం ఏర్పడింది. ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ జూలై 30న ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ప్రభుత్వం ఏర్పడి నెల రోజుల
బాలాసాహెబ్ థాక్రే సిద్ధాంతాలను పాటిస్తున్న అసలైన శివసేన తమతోనే ఉందని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, బీజేపీ నేత ఫడ్నవీస్ అన్నారు. అంతేకాదు.. వచ్చే ఎన్నికల్లో షిండే శివసేనతోనే కలిసి పోటీచేసి ఇప్పుడున్న స్థానాల కంటే ఎక్కువ సీట్లు కైవసం చేసుకుంటా
ఇందులో అప్పటి ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే, ఆయన తనయుడు, మంత్రిగా కొనసాగిన ఆదిత్య థాక్రేను మినహాయించారు. స్పీకర్ ఎన్నికతోపాటు, అవిశ్వాస పరీక్షలో పార్టీ జారీ చేసిన విప్లను ధిక్కరించి ఎమ్మెల్యేలు ఓటు వేశారు.
మహారాష్ట్ర అసెంబ్లీలో నేటి నుంచి రెండు రోజులపాటు ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల సందర్భంగా ఆదివారం స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. స్పీకర్ ఎన్నిక పూర్తైన తర్వాత బలపరీక్ష ఉంటుంది. ఏక్నాథ్ షిండే అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవాల�
ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమివ్వాలని మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీని బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే కోరారు. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని గవర్నర్కు ఇర�
శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు, స్వతంత్ర అభ్యర్థులతో కలిసి బీజేపీ మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ మరోసారి ఎన్నికయ్యే అవకాశాలున్నాయి. ఆయన జూలై 1, శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.
మహారాష్ట్రలో తిరుగుబాటు ఎమ్మెల్యేల అంశాన్ని బీజేపీ ఉపయోగించుకోబోతుంది. రాష్ట్రంలో షిండే ఆధ్వర్యంలోని తిరుగుబాటు ఎమ్మెల్యేలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ భావిస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన కార్యాచరణను బీజేపీ వేగవం�