Home » Devotees allowed
సమతామూర్తి కేంద్రంలోని భద్రవేది అంతస్తులో 54 అడుగుల ఎత్తులో దీనిని కొలువుదీర్చారు. ఈ అంతస్తును శరణాగత మండపంగా పిలుస్తారు. విగ్రహాన్ని ముచ్చింతల్ లోని జీవా ఆశ్రమంలోనే తయారు చేశారు.
ఒడిశాలోని పూరీలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన జగన్నాథస్వామి ఆలయం ద్వారాలు తెరుచుకున్నాయి.