Devotees of Kumbhamela

    కుంభమేళాకు రమ్మని కేటీఆర్‌కు ఆహ్వానం

    December 29, 2018 / 11:36 AM IST

    జనవరి 15 నుంచి  మార్చి 14 వరకు ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరిగే కుంభమేళాకు రావల్సిందిగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఆహ్వానం అందింది.

10TV Telugu News