Home » dgp mahendar reddy
ములుగు జిల్లా వెంకటాపురం మండల కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో ఈరోజు ఉదయం జరిగిన ఎన్ కౌంటర్ లో నలుగురు మావోయిస్టులు మరణించారు.
హైదరాబాద్ ఎస్సార్ నగర్లో నూతనంగా నిర్మించిన పోలీసు స్టేషన్ భవనాన్నిహోం మంత్రి మహమూద్ ఆలీ ఈరోజు ప్రారంభించారు.
తెలంగాణలో లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు పోలీసులు. అనవసరంగా రోడ్లమీదకు వస్తే కేసులు నమోదు చేస్తున్నారు. మాస్క్ ధరించని వారికి జరిమానా విధిస్తున్నారు.