Home » Dh
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దయతో మనం కరోనా నుంచి విముక్తి పొందామని తెలంగాణ ప్రజారోగ్య సంచాలకుడు గడల శ్రీనివాసరావు అన్నారు. ఆయన రెండు రోజుల క్రితం కరోనా గురించి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన విషయం తెలిసిందే. ఏసుక్రీస్తు దయతో మనం కరోనా నుంచ�
పానీపూరీ తినడం వల్లే ఎక్కువగా టైఫాయిడ్ కేసులు పెరిగిపోతున్నాయి. టైఫాయిడ్ కేసులన్నీ పానీపూరీ కేసులే. ఈ నెలలోనే తెలంగాణలో 2,752 టైఫాయిడ్ కేసులు నమోదయ్యాయి. దోమలు, నీటి కలుషితంతో 6 వేల మంది ప్రజలు వ్యాధుల బారినపడ్డారు.
తెలంగాణలో 22 ప్రైవేటు ఆసుపత్రులకు కోవిడ్ లైసెన్స్ పునరుద్ధరణ కానున్నాయి. దీనికి సంబంధించి డీహెచ్ ప్రకటన జారీ చేసింది. ప్రైవేటు ఆసుప్రత్రుల్లో కరోనా చికిత్సలు చేయటానికి అనుమతులు పునరుద్ధరిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో కరోనా చ
చైనా నుంచి వచ్చిన కరోనా భూతం..ఎంతో మందిని కబళించి వేసింది. ఇంకా ఎంతో మందిని చంపేస్తోంది. ఎప్పుడు తగ్గిపోతుందనే దానిపై క్లారిటీ రావడం లేదు. వైరస్ కు వ్యాక్సిన్ కనిపెట్టే ప్రయత్నంలో ఉన్నారు సైంటిస్టులు. ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకుతుండడంతో �