-
Home » Diarrhea Patients
Diarrhea Patients
డయేరియా బాధితులను పరామర్శించిన మంత్రి విడదల రజిని.. అడ్డుకున్న బీజేపీ నేతలు
February 11, 2024 / 12:05 AM IST
Minister Vidadala Rajini : గుంటూరులో డయేరియా ప్రబలుతోంది. నగరంలో అనేక మంది తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రి పాలవుతున్నారు. వివిధ ఆస్పత్రులలో చేరి డయేరియా బాధితులు చికిత్స తీసుకుంటున్నారు. కలుషిత నీరు తాగి అనారోగ్యంతో ఒకరు మృతి చెందగా, మరో 10 మంది బాధితులు జీజీహెచ�