Digha

    తీరాన్ని తాకిన తుఫాన్.. అల్లకల్లోలంగా మారిన తీరప్రాంతాలు

    May 20, 2020 / 12:02 PM IST

    పశ్చిమ బెంగాల్‌లోని దిఘా, బంగ్లాదేశ్‌లోని హతియా ద్వీపం మధ్య ఇవాళ(20 మే 2020) మధ్యాహ్నం 2.30 గంటలకు తీవ్ర తుఫాను ‘ఎమ్‌ఫాన్’ తీరం దాటిందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లో గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయ

10TV Telugu News