Director Dr. Rakesh Mishra

    Drinking Water Corona : తాగునీటిలో కరోనా వైరస్ ప్రమాదకరం కాదు

    April 25, 2021 / 11:38 AM IST

    తాగేనీటిలోనూ కరోనా రెండు రోజులపాటు బతికే ఉంటుందని సెంటర్‌ ఫర్‌ సెల్యూలార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ(సీసీఎంబీ) డైరెక్టర్‌ డాక్టర్‌ రాకేశ్‌ మిశ్ర తెలిపారు. నీటి ఉష్ణోగ్రత, అందులోని ఇతర పదార్థాలపై ఆధారపడి వైరస్‌ బతికి ఉంటుందని అన్నారు.

10TV Telugu News