-
Home » Director Dr. Randeep Guleria
Director Dr. Randeep Guleria
కరోనా స్ట్రెయిన్ భారత్ లోకి నవంబర్ లోనే ప్రవేశించింది : ఎయిమ్స్ డైరెక్టర్
December 31, 2020 / 08:09 AM IST
Corona strain enters India in November : కరోనా స్ట్రెయిన్ పై ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ డా.రణదీప్ గులేరియా సంచలన వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ కు ముందే కరోనా స్ట్రెయిన్ భారత్ లోకి ప్రవేశించిందని తెలిపారు. సెప్టెంబర్ నెలలో యూకేలో కరోనా స్ట్రెయిన్ వచ్చిందని చెప్పారు. కరో