Home » Director Srinivas
వ్యాక్సినేషన్పై క్లారిటీ ఇచ్చింది తెలంగాణ సర్కార్. ఈ నెలాఖరు వరకు కూడా.. సెకండ్ డోస్ టీకా మాత్రమే ఇస్తామని చెప్పారు రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాస్. అప్పటివరకూ ఫస్ట్ డోస్ కోసం ఎవరూ వ్యాక్సిన్ సెంటర్లకు రావొద్దని సూచించ
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆదివారం (మార్చి 22, 2020) దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ జరుగబోతోంది. ఎవరికివారూ స్వచ్ఛందంగా రోజంతా తమ ఇంటికే పరిమితం కావాలని సూచిస్తున్నారు. పలు రాష్ట్రాల్లో పెట్రోల్ బంకులు సైతం మూసివేస్తున్నారు. ఆర్టీసీ బస్సు సర్వ�