-
Home » DIRECTS
DIRECTS
Supreme Court : వలస కార్మికుల క్షేమం కోసం సుప్రీం సూచనలు, ఏ ఒక్కరూ ఆకలితో అలమటించవద్దు
May 13, 2021 / 05:17 PM ISTవలస కార్మికుల కోసం ప్రారంభించిన పథకాల తీరుపై వారం రోజుల్లో సమాధానం చెప్పాలి. లాక్ డౌన్ విధించడంతో ఉపాధి కరువైంది..కనీసం తినడానికి సరిపడేలా డబ్బు సంపాదించుకొనే మార్గం చూపాలి..ఏ ఒక్కరు ఆకలితో అలమటించకూడదు..అంటూ..అటు..కేంద్రం, ఇటు…
సమీక్షలతో కేసీఆర్ బిజీ బిజీ : ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంపు, గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు, వరద సహాయ చర్యలు వేగవంతం
October 24, 2020 / 06:47 AM ISTCM KCR Directs Officials To Go For Interim Budget Review : హైదరాబాద్లో వరద సహాయ చర్యలను వేగవంతం చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. రోజుకు లక్ష మందికి ఆర్థికసాయం చేరేలా…
ఏపీలో సమగ్ర భూముల సర్వే
August 31, 2020 / 02:37 PM ISTతెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన విధంగానే..ఏపీ రాష్ట్రంలో భూ సర్వే చేపట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్రంలో అస్తవ్యస్తంగా ఉన్న రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన, భూ వివాదాలు, పొలం గట్ల సమస్యలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా భూముల…
మహరాష్ట్ర సర్కార్కు సుప్రీం ఆర్డర్ : ఆరే కాలనీలో చెట్లను తొలగించొద్దు
October 7, 2019 / 05:36 AM ISTముంబైలోని ఆరే కాలనీలో చెట్లను నరికివేయడంపై సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. యథాతథస్థితిని కొనసాగించాలని, చెట్లను నరికివేయవద్దని సూచించింది మహారాష్ట్ర ప్రభుత్వానికి. చెట్లను నరికివేయవద్దంటూ…పోరాటం చేసి అరెస్టు అయిన వారిని విడుదల చేయాలని ఆదేశించింది. తదుపరి…
ఉన్నావో రేప్ కేసు…యాపిల్ కంపెనీకి ఢిల్లీ కోర్టు కీలక ఆదేశాలు
September 26, 2019 / 03:25 PM ISTఉన్నావ్ రేప్ కేసులో టెక్ దిగ్గజం యాపిల్ కంపెనీకి ఢిల్లీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 2017లో ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్ సిటీలో 17 ఏళ్ల బాలికపై బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్…
మోడీ,షా కోడ్ ఉల్లంఘన…ఈసీకి సుప్రీం డెడ్ లైన్
May 2, 2019 / 10:38 AM ISTప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ చీఫ్ అమిత్ షా ఎలక్షన్ కోడ్ ఉల్లంఘనలపై ఈసీ చర్యలు తీసుకోవట్లేదంటూ కాంగ్రెస్ ఎంపీ సుస్మితాదేవ్ వేసిన పిటిషన్ పై గురువారం(మే-2,12019) సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా…
మోడీ మళ్లీ ప్రధాని ఖాయం : PMOలో “ప్లాన్ ఆఫ్ యాక్షన్”రెడీ
April 23, 2019 / 01:38 AM ISTదేశవ్యాప్తంగా అన్ని రాజకీయపార్టీలు మే-23కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాయి.ఎందుకంటే మళ్లీ ఐదేళ్ల వరకు ఇలాంటి రోజు రాదని.రాజకీయ పార్టీలు,నాయకులు మాత్రమే కాదు సామాన్య ప్రజలు కూడా ఎంతో ఆశక్తిగా ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నారు.ఎవరు…